For Money

Business News

CORPORATE NEWS

కియా ఇండియా EV6 పేరుతో తొలి ఎలక్ట్రిక్ కారును ఇవాళ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.59.95 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌). రెండు...

ప్రభుత్వ రంగంలోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) హౌసింగ్‌ లోన్లపై వసూలు చేసే వడ్డీ రేటు మరింత పెంచింది. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటు (EBLR)ను 0.4...

మీరు హైదరాబాద్‌లో ఉంటారా? మీకు యాక్సిస్‌ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉందా? చాలా బ్యాంకుల్లో శాలరీ అకౌంట్‌కు చార్జీలు ఉండవు. అయితే ఇవాళ్టి నుంచి యాక్సిస్‌ బ్యాంకులో సాధారణ,...

మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన XUV 300 SUV ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను వచ్చే మార్చిలోగా విడుదల చేయాలని మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ భావిస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాల...

మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి నాట్కో ఫార్మా కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 610 కోట్ల టర్నోవర్‌పై రూ.50.5 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో...

దేశంలో దాదాపు ప్రధాన ఫార్మా కంపెనీలన్నీ నిరాశాజనక పనితీరు కనబర్చాయి. దివీస్‌ ఫార్మా అద్భుత పనితీరు కనబర్చినా... గైడెన్స్‌ ఇవ్వలేదని భారీగా ఒత్తిడి వచ్చింది. ఇతర కంపెనీ...

మార్చితో ముగిసిన త్రైమాసికంలో సన్‌ ఫార్మా కనీసం రూ.1,707 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని బ్లూమ్‌బర్గ్‌ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న విశ్లేషకులు అంచనా వేశారు. అలాగే రూ....

బెంగళూరు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కనే ఉన్న రియో బిజినెస్‌ పార్క్‌లో గుగూల్‌ ఆఫీస్‌ రెడీ అవుతోంది. బెంగళూరుకు చెందిన బాగ్‌మనే గ్రూప్‌ సంస్థకు చెందిన ఈ...

ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్‌ఐసీ ఇవాళ మార్చితో ముగిసిన త్రైమాసానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెకండరీ మార్కెట్‌లో కంపెనీ షేర్లు లిస్టయిన తరవాత ఆర్థిక ఫలితాలను...