For Money

Business News

CORPORATE NEWS

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడ్డు పరిస్థితులు ఉన్నా.. నికర లాభంలో పది శాతం లాభం ఆర్జిస్తామన్న ఆశాభావాన్ని ఎన్‌సీసీ వ్యక్తం చేసింది. ఆదాయంలో కూడా కనీసం 10...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశీ కూల్‌ డ్రింక్స్‌ను తయారు చేస్తోంది. Yeah! పేరుతో వీటిని మార్కెట్‌ చేస్తోంది. కోలా, జీరా మసాలా, లెమన్‌, క్లియర్‌ లెమన్‌, ప్లయిన్‌ సోడా,...

మార్కెట్‌లో ట్రేడర్స్‌కు కాసుల పంట పండించిన షేర్లలో ఏషియన్‌ పెయింట్స్‌ ఒకటి. అనేక ప్రతికూలతలను ఎదుర్కొన్న ఈ షేర్‌ ఇపుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ...

మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత శరవేగంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ గ్రూప్‌ ఇపుడు వైద్య రంగంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు దేశంలోనే ప్రముఖ...

హైదరాబాద్‌కు చెందిన మైత్రి ప్లాంటేషన్ & హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (MPHPL)కు చెందిన 210 స్థిర ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది....

నెలలో రెండోసారి వడ్డీ రేటును పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. రుణాలపై వడ్డీ రేట్లు మే7వ తేదీన బ్యాంక్‌ పెంచింది. అపుడు 0.25 శాతం మేర (MCLR -marginal...

ఆన్‌లైన్ టిక్కెట్ల సంఖ్యను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుకింగ్ ఇపుడున్న దానికి రెట్టింపు చేసింది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం...

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి చెందిన వివిధ కంపెనీల పేరున విదేశాల్లో రూ.800 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ తేల్చింది. ఇవి పెట్టుబడులు,...

మైక్రోబ్లాగింగ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను టేకోవర్‌ చేసేందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ప్రకటించిన డీల్‌కు నిర్దేశిత గడువు ముగిసింది. ఈ మేరకు...

గుజరాత్‌లోని వదోదర జిల్లాలో ఉన్న దీపక్‌ నైట్రేట్‌ కంపెనీ తయారీ కేంద్రంలో నిన్న సాయంత్ర భారీ విస్ఫోటనం జరిగింది. నందేశారి సీఐడీసీ ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ప్లాంట్‌లో తొలుత...