For Money

Business News

CORPORATE NEWS

ఆపదలో నెహ్రూ నిర్మించిన ఆస్తులు మోడీ ప్రభుత్వవానికి బాగా ఉపయోగ పడుతున్నాయి. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన మోడీ ప్రభుత్వం తాజాగా హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్ (HZL) కంపెనీలో...

మార్చి త్రైమాసికంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రూ.4.070.46 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.2.616.64 కోట్లు. ఈ లెక్కన...

ఈనెల 30వ తేదీన ఎల్‌ఐసీ బోర్డు సమావేశం కానుంది. మార్చి తో ముగిసిన త్రైమాసికంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఫలితాలను బోర్డు పరిశీలించనుంది. ఇదే...

హిందుస్థాన్‌ లీవర్‌ లిమిటెడ్‌ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. ముడి పదార్థాల ధరలు పెరగడంతో పాటు వ్యయాలు పెరిగినందున ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. గడచిన పది రోజులుగా...

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున గ్రీన్‌ ఎనర్జి ప్రాజెక్టులు చేపట్టాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు సందర్భంగా అదానీ గ్రూప్‌ అధినేత...

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు నుంచి తెలంగాణకు మరో తీపి కబురు అందింది. ఈ కామర్స్‌ రంగంలో శరవేగంగా వృద్ధి కనబరుస్తోన్న మీషో సంస్థ తెలంగాణలో పెట్టుబడులకు...

బృహన్‌ ముంబై ఎలక్ట్రిక్‌ సప్ల్‌య్‌ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌ (BEST) నుంచి 2100 ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరాకు ఉద్దేశించిన అతి భారీ అర్డర్‌ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌కు లభించింది....

మార్చితో ముగిసిన త్రైమాసికంలో దివీస్‌ ల్యాబ్‌ అద్భుత ఫలితాలను ప్రకటించింది. మార్కెట్‌ అంచనాలకు మించి ఆదాయం, లాభాన్ని వెల్లడించింది. మార్చితో ముగిసిన చివరి మూడు నెలల్లో కంపెనీ...

మార్కెట్‌ పరుగులు తీస్తుంటే.. కొత్త కనిష్ఠ స్థాయివైపు ఎల్‌ఐసీ షేర్‌ పరుగులు తీస్తోంది.ఇవాళ ఉదయం నిఫ్టి 16350 ప్రాంతానికి చేరితే.. ఎల్‌ఐసీ షేర్‌ రూ.803.65ని తాకింది. ఈ...