మార్చితో ముగిసిన మూడు నెలల కంపెనీ ఫలితాల పరిశీలన కోసం దిగువ పేర్కొన్న కంపెనీల గవర్నింగ్ బోర్డులు ఇవాళ సమావేశంకానున్నాయి. సెయిల్ జొమాటో భారత్ ఎలక్ట్రానిక్స్ దివీస్...
CORPORATE NEWS
ఎనిమిది రకాల స్టీల్ ఉత్పత్తులపై శనివారం కేంద్ర ప్రభుత్వం సుంకాలు వేయడంతో స్టీల్ కంపెనీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. స్టీల్ ఉత్పత్తులపై కేంద్రం తాజాగా 15 శాతం...
దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) నిర్వహిస్తున్న సమావేశాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ తొలి రోజు బిజీబిజీగా ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్...
క్యాష్ అండ్ క్యారీ స్టోర్ల వ్యాపారాన్ని జర్మనీ రిటైల్ సంస్థ మెట్రో ఏజీ భారత్లో తమ వ్యాపారాన్ని విస్తరించడానికి భాగస్వామి కోసం ప్రయత్నిస్తోంది. ఈ కామర్స్ దిగ్గజం...
మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికిగాను రూ.213.47 కోట్ల నికర లాభాన్ని కరూర్ వైశ్యా బ్యాంక్. ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ ప్రకటించిన రూ.104.37...
జెట్ ఎయిర్వేస్కు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (ఏఓసీ)ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మంజూరు చేసింది. దీంతో విమాన సర్వీలు ప్రారంభించేందుకు జెట్ ఎయిర్వేస్కు...
స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉందని, అందుకే డిస్కౌంట్కు షేర్లు ఇస్తున్నామని పబ్లిక్ ఆఫర్ సమయంలో ప్రభుత్వ అధికారలు తెగ ప్రచారం చేశారు. తీరా లిస్టయిన తరవాత...
ఆర్థిక ఫలితాలను పరిశీలించేందుకు దిగువ పేర్కొన్న కంపెనీల బోర్డులు ఇవాళ సమావేశం కానున్నాయి. ఎన్టిపిసి పేటిఎం అమరరాజా బ్యాటరీస్ గతి హెడెల్బర్గ్ సిమెంట్ ఇండియా బుల్స్ హౌసింగ్...
మార్చితో ముగిసిన మూడు నెలలకు కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) రూ.83.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం...
హైదరాబాద్ కంపెనీ గ్లాండ్ ఫార్మా మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.286 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం కంపెనీ నికర లాభం రూ.260...
