For Money

Business News

CORPORATE NEWS

ఊహించినట్లే ఏసీసీ, అంబుజా సిమెంట్‌ కంపెనీలు అదానీ గ్రూప్‌ చేతికి చేరాయి. ఈ డీల్‌కు సంబంధించి అదానీ గ్రూప్‌ పత్రికా ప్రకటన జారీ చేసింది. గుజరాత్‌ అంబుజా...

మరికొన్ని రోజుల్లో దేశంలో నంబర్‌ వన్‌ సిమెంట్‌ తయారీదారుగా అదానీ గ్రూప్‌ మారనుంది. గుజరాత్‌ అంబుజా టేకోవర్‌కు అదానీ గ్రూప్‌ సమర్పించిన బిడ్‌తో పాటు ఇతర కంపెనీల...

రీటైల్‌ రంగంలో మరింత దూసుకుపోయేందుకు గాను రానున్న ఆరు నెలల్లో ఏకంగా 50 నుంచి 60 రీటైల్‌ బ్రాండ్లను కొనుగోలు చేయాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భావిస్తోంది. ఇళ్ళలో...

భారీ నష్టాల్లో కూరుకుపోయిన వొడాఫోన్‌ కంపెనీలో 9.8 శాతం వాటాను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు ఎమిరేట్స్‌ కమ్యూనికేషన్స్ గ్రూప్‌ కంపెనీ e& కొనుగోలు చేసింది. ఈ డీల్‌...

మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ లాభాలు పెరిగినా.. మార్కెట్‌ అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది. గత ఏడాదితో పోలిస్తే బ్యాంక్‌ స్టాండలోన్ నికర లాభం 41 శాతం పెరిగింది....

ట్విటర్‌ టేకోవర్‌ కోసం తాను ప్రకటించిన డీల్‌ను తాత్కాలికంగా ఆపుతున్నట్లు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. 4400 కోట్ల డాలర్లతో ట్విటర్‌లో పూర్తి వాటా కొంటానని...

ఆర్థిక ఫలితాల పరిగణన కోసం ఇవాళ పలు కంపెనీల బోర్డులు సమావేశం కానున్నాయి. వాటిలో కొన్ని... అభిషేక్ ఇన్‌ఫ్రావెంచర్ ఆదేశ్వర్ మెడిటెక్స్ స్టేట్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా...

టాటా గ్రూప్‌ ఎయిర్‌లైన్‌ సంస్థ అయిన ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా క్యాంప్‌బెల్ విల్సన్‌ను నియమించారు. ఈ మేరకు కంపెనీ యజమాని టాటా స‌న్స్ ఓ...

ప్రముఖ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ కూడా నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో కంపెనీ రూ.3620 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని...