For Money

Business News

CORPORATE NEWS

మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలను పరిగణనలోకి తీసుకోవడానికి పలు కంపెనీల బోర్డులు ఇవాళ భేటీ కానున్నాయి. ఫలితాలతో పాటు ఇతర అంశాలను కూడా కొన్ని కంపెనీల బోర్డులు...

మొత్తానికి భారత్‌లో టెస్లా ప్లాంట్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనను టెస్లా విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో బ్యాటరీ, కార్ల తయారీదారులకు ఇండోనేషియా భారీ రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించింది....

అరబిందో ఇన్వెస్టర్ల గత ఏడాది భారీగా నష్టపోయారు. ప్రతిసారీ ఏదో ఒక ప్రతికూల వార్త రావడంతో కంపెనీ షేర్‌పై ఒత్తిడి పెరిగుతోంది. తాజాగా అమెరికా ఎఫ్‌డీఐ వార్నింగ్‌...

యాపిల్‌ కంపెనీకి ఆర్థికబలాన్ని ఇచ్చి... నిలబెట్టిన ఐపాడ్‌ చరిత్ర గర్భంలో కలిసిపోనుంది. రెండు దశాబ్దాల క్రితం స్టీవ్‌ జాబ్స్‌ దీన్ని మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. ఈ ఒక్క ఐపాడ్‌తో...

భారత్‌లోని తన సిమెంట్‌ వ్యాపారాన్ని అమ్మేస్తానని హోలిసిమ్‌ ప్రకటించినప్పటి నుంచి గుజరాత్‌ అంబుజా, ఏసీసీ కోసం భారత కంపెనీలు పోటీ పడుతున్నాయి. అత్యంత భారీ సామర్థ్యంతో పాటు...

జనవరి - మార్చి త్రైమాసికానికి ఏషియన్ పెయింట్స్ పనితీరు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 923 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మార్కెట్‌...

కొత్త సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య భారీగా తగ్గడంతో నెట్‌ఫ్లిక్స్ కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో యాడ్స్‌తో సబ్‌స్క్రిప్షన్స్‌ ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. ఇపుడు యాడ్స్‌ లేకుండా నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌...

ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో స్విగ్గీ జినీ సర్వీసును తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు స్విగ్గీ వెల్లడించింది. ఐపీఎల్ క్రికెట్‌, పండుగల కారణంగా ఆర్డర్లు బాగా పెరిగాయని, ఉద్యోగులపై ఒత్తిడి...

మార్చితో ముగిసిన త్రైమాసికంలో వోడాఫోన్‌ ఐడియా నికర నష్టం గత ఏడాది కాలంతో పోలిస్తే తగ్గింది.గత ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో వోడాఫోన్‌ ఐడియా నికర...

ప్రముఖ హౌసింగ్‌లోన్‌ కంపెనీ కెన్‌ ఫిన్‌ హోమ్స్‌ వివాదంలో ఇరుక్కుంది. కంపెనీకి చెందిన కొందరు ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడ్డారని, పుస్తకాల్లో తప్పుడు లెక్కలు చూపారని ఆరోపణలు వచ్చాయి....