జేమ్స్ మర్డోక్, ఉదయ్ శంకర్లు నెలకొల్పిన బోధి ట్రీ సిస్టమ్స్ కోట కేంద్రంగా పనిచేస్తున్న అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్లో వ్యూహాత్మక వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్...
CORPORATE NEWS
నాగ్పూర్కు చెందిన విన్ ఎయిర్ అనే కంపెనీ ట్రూజెట్ బ్రాండ్తో విమానాలు నడిపే టర్బో మెఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్లో మెజారిటీ వాటా తీసుకోనుంది. ట్రూ జెట్లో...
మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎస్ బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 3788 నికర నష్టం ప్రకటించిన బ్యాంక్ ఈ ఏడాది...
చైనాకు చెందిన షియోమీకి మనదేశంలో అనుబంధ కంపెనీగా ఉన్న షియోమి ఇండియాకు చెందిన సుమారు రూ.5,551 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది....
హిందీ, హిందీయేతర భాషల మధ్య ఇటీవల జాతీయ స్థాయిలో గొడవ జరుగుతోంది. పైగా సినిమా తారల మధ్య. అందులోనూ... ప్రముఖ హీరో అజయ్ దేవగన్కు కన్నడ హీరోలకు...
పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనం 'అవిన్య' ను 2025లో మార్కెట్లోకి తెస్తామని టాటా మోటార్స్ వెల్లడించింది. అవిన్య కాన్సెప్ట్ను ఇవాళ ఆ కంపెనీ మీడియాతో పంచుకుంది. టాటా మోటార్స్కు...
ప్రధాన కార్పొరేట్ సంస్థల ఫలితాలు వస్తున్నాయి. దాదాపుగా అన్నీ మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉంటున్నాయి. ఏవీ అద్భుత ఫలితాలు చూపడం లేదు. అంతుకే చాలా కంపెనీల ఫలితాలు...
మార్చి నెలాఖరుతో ముగిసిన త్రైమాసికంలో విప్రో కంపెనీ రూ. 3087 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన నికర లాభం...
అనేక కంపెనీల బోర్డులు ఇవాళ ఆర్థిక పలితాలను పరిగణనలోకి తీసుకోవడానికి సమావేశం అవుతున్నాయి. ఫలితాలతో పాటు ఇతర అంశాలను కూడా పరిశీలించే అవకాశముంది. ఇవాళ భేటీ అవుతున్న...
సిమెంట్ పరిశ్రమ డల్గా అంబుజా సిమెంట్ మంచి పనితీరు కనబర్చింది. గత మార్చితో ముగిసిన మూడు నెలలో కంపెనీ నికర లాభం తగ్గినా... మార్కెట్ అంచనాలకు అనుగుణంగా...
