For Money

Business News

CORPORATE NEWS

స్టాక్‌ మార్కెట్‌లో అదానీ దూసుకుపోతుండటంతో.. రిలయన్స్‌ గ్రూప్‌ జూలు విదుల్చుతోంది. ఈసారి ఏకంగా రెండు కంపెనీలను పబ్లిక్‌ ఇష్యూకు తేవాలని భావిస్తోంది. రిలయన్స్‌ జియోతో పాటు రిలియన్స్‌...

మార్చితో ముగిసిన త్రైమాసికంలో వేదాంత లిమిటెడ్‌ రూ. 7261 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం రూ.7629...

మార్చితో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్‌ బ్యాంక్‌ బాగా రాణించింది. ప్రావిజన్స్‌కు కేటాయింపులు బాగా తగ్గడంతో నికర లాభం భారీగా పెరిగింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 4117...

అమెరికాలోని మౌంట్‌ వ్యూలోని తన ప్రధాన కార్యాలయం తరవాత అతి పెద్ద ఆఫీస్‌ను గూగుల్‌ హైదరాబాద్‌లో నిర్మిస్తోంది. 33 లక్షల చదవరపు అడుగుల ఈ క్యాంప్‌కు ఇవాళ...

స్టాక్‌ మార్కెట్‌లో అదానీ, రిలయన్స్‌ గ్రూప్‌ షేర్ల మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది. కాని ఏ దశలో కూడా అదానీకి రిలయన్స్‌ కంపెనీలు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. పాతికేళ్ళనాటి...

మార్చితో ముగిసిన ఆర్థిక ఫలితాలతో పాటు ఇతర అంశాలను పరిశీలించేందులు కంపెనీలు బోర్డులు సమావేశం కానున్నాయి. వాటిల్లో ప్రధాన కంపెనీలు ఇవి... అంబుజా సిమెంట్స్ యాక్సిస్ బ్యాంక్...

ఎయిర్‌ ఇండియాలో ఎయిర్‌ ఏషియా ఇండియాను విలీనం చేయడానికి టాటా గ్రూపు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి కాంపిటేషన్‌ కమిషన్‌ అనుమతి కోసం వేచి చూస్తున్నది....

భారత్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ఓ గొప్ప డీల్‌ ఇవాళ జరిగింది. తన మీడియా సామ్రాజ్యంలోకి స్టార్‌ గ్రూప్‌కు ఆహ్వానం పలికారు. తనకు మెజారిటీ వాటా ఉన్న...

ప్రముఖ టూ, త్రీ వీలర్‌ కంపనీ బజాజ్‌ ఆటో కంపెనీ తాజా ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ....

మార్చిత ముగిసిన త్రైమాసికంలో హిందుస్థాన్‌ యూనీ లివర్‌ (HUL) చక్కటి పనితీరును కనబర్చింది. మార్కెట్‌ అంచనాలను అందుకుంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 2,327 కోట్ల నికర...