ప్రభుత్వం నడుపుతున్న ఏకైక పేమెంట్ బ్యాంక్ అయిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు రూ. 820 కోట్ల ఆర్థిక మద్దతు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది....
CORPORATE NEWS
ఎప్పటి నుంచో వినిపిస్తున్న వదంతులు ఇపుడు నిజమయ్యాయి. ఇతర కంపెనీల్లో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టిన అదానీ గ్రూప్ ఈ సారి ఏకంగా మీడియాలో రంగంలో భారీగా...
భారత్లోని తన సిమెంట్ కంపెనీలను విక్రయిస్తానని స్విట్జర్ల్యాండ్కు చెందిన హోలిసిమ్ లిమిటెడ్ ప్రకటించిన వెంటనే... ఆ ఆస్తుల కోసం పలు భారత కంపెనీలు ప్రయత్నిస్తున్నారు. హోలిసిమ్కు భారత్లో...
ఇన్సూరెన్స్ రంగంలో పోటీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కూడా హెచ్డీఎఫ్సీ లైఫ్ ఆకర్షణీయ ఫలితాలను సాధించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 357.52 కోట్ల నికర...
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో రారాజుగా వెలుగొందుతున్న బజాజ్ ఫైనాన్స్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.2419 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలోని...
ఒక్కో షేర్కు 54.20 డాలర్లు ఇస్తానంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఆఫర్కు ట్విటర్ అంగీకరించింది. మొత్తం డీల్ 4400 కోట్ల డాలర్లు (రూ. 3,38,184...
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఆఫర్కు ట్విటర్ బోర్డు ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున...
స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్నా... అదానీ గ్రూప్ షేర్లకు డిమాండ్ చెక్కు చెదరలేదు. కేవలం ఏడాదిలో తన సంపదను 56 శాతం పైగా పెంచుకున్న అదానీ గ్రూప్ ఛైర్మన్...
చాలా కాలం నుంచి అప్డేట్ అవని యాప్లను యాప్స్టోర్ నుంచి తొలగించాలని యాపిల్ కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే డౌన్లోడ్ చేసుకుని ఉంటే... అవి డౌన్లోడ్ చేసుకున్న డివైజ్లలో...
దాదాపు 20 నెలల తరవాత ఫ్యూచర్ గ్రూప్తో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి రిలయన్స్ రీటైల్ తప్పుకుంది. ఫ్యూచర్, రిలయన్స్ మధ్య కుదిరిన ఒప్పందానికి సెక్యూర్డ్ రుణదాతలు ముఖ్యంగా...
