ఎలక్ట్రిక్ చార్జర్లు, అందుకు సంబంధించి సాఫ్ట్వేర్ అప్లికేషన్ల తయారీ సంస్థ ర్యాపిడ్ ఈవీ చార్జ్ (RapidEVChargE).. హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహన చార్జర్ల తయారీ యూనిట్ను నెలకొల్పనుంది. ప్రస్తుతం...
CORPORATE NEWS
మార్చితో ముగిసిన త్రైమాసికంలో మైండ్ట్రీ కంపెనీ ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.473.10 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది...
L&Tకి చెందిన L&T ఇన్ఫోటెక్, మైండ్ట్రీ కంపెనీలు విలీనం అవుతున్నట్లు మార్కెట్లో వార్తలు వస్తున్నాయి. రెండూ ఒకే గ్రూప్ కంపెనీలు కాబట్టి... షేర్ల మార్పిడి ద్వారా ఈ...
గత పరపతి విధానంలో ద్రవ్యోల్బణం పెద్ద అంశం కాదనే విధంగా మాట్లాడుతూ... వడ్డీ రేట్లను ఆర్బీఐ యధాతథంగా ఉంచింది. కాని పరోక్షంగా బ్యాంకులకు స్వేచ్ఛ ఇచ్చింది. ప్రపంచ...
మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ ఆమ్వే ఇండియా ఎంటర్ప్రైజెస్కు చెందిన రూ. 757.77 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. తమిళనాడులోని డిండిగల్...
మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 10,055 కోట్ల నికర లాభం ఆర్జించింది.గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ ఆర్జించిన రూ. 8,187...
సుభాష్చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ కంపెనీ అయిన సిటీ నెట్వర్క్స్ లిమిటెడ్ (గతంలో సిటీ కేబుల్ నెట్వర్క్)పై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్ (NCLT)లో HDFC పిటీషన్...
వయాకామ్ 18 ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు స్పోర్ట్స్ ఛానల్ను ప్రారంభించింది. రిలయన్స్ గ్రూప్నకు చెందిన నెట్వర్క్ 18కు చెందిన వయాకామ్ పూర్తిగా స్పోర్ట్స్ న్యూస్ కోసం...
ఐఫోన్ 14 రెడీ అవుతోంది. ఎపుడూ ఏదో ఒక కొత్తదనంతో రావడం యాపిల్ ప్రత్యేకత. మొబైల్ కనెక్టివిటీ లేని సమయంలో ఎమర్జన్సీ సర్వీసు అవసరమైతే ఎలా? ఈ...
ఒక్కో షేర్కు 54.20 డాలర్లు ఇవ్వడం ద్వారా మొత్తం ట్విటర్ ఈక్విటీ కొనేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆఫర్ ఇచ్చాడు. అధికారికంగా ఆయన కంపెనీ ఛైర్మన్తో...
