For Money

Business News

CORPORATE NEWS

తెలుగు రాష్ట్రల్లో ఓమ్నీ హాస్పిటల్స్‌ పేరుతో ఆరు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న ఇన్‌కార్‌ హెల్త్‌కేర్‌ రూ.155 కోట్ల నిధులను సమకూర్చుకోనుంది. ఆల్టర్‌నేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (AIF)...

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన BSNL, MTNL విలీన ప్రతిపాదనను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్ బ్రాడ్‌బ్యాంట్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్ (బీబీఎన్ఎల్), బీఎస్ఎన్ఎల్...

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ నుంచి ఇన్వెస్కో పాక్షికంగా తన వాటా అమ్మనుంది. ప్రస్తుతం ఈ కంపెనీలో అతి పెద్ద ఇన్వెస్టర్‌ ఈ కంపెనీనే. ఓఎఫ్‌ఐ గ్లోబల్‌ చైనా...

ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్‌ను కొనుగోలు చేయడంలో బంధన్‌ బ్యాంక్‌ కన్సార్టియం ముందుంది. ఈ డీల్‌పై తుది నిర్ణయం ఇవాళ వెలువడే అవకాశముంది. ఈ డీల్‌ విలువ రూ....

ఫార్ములేషన్లను తయారు చేస్తున్న హైదరాబాద్‌ కంపెనీ కాస్పర్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ను (సీపీపీఎల్‌) సువెన్‌ ఫార్మా సొంతం చేసుకోనుంది. కాస్పర్‌ ఫార్మాకు చెందిన 100 శాతం వాటాను...

మన మార్కెట్‌లో మోటో జీ22ను ఈనెల 8న మార్కెట్‌ ప్రవేశపెట్టేందుకు మోటోరొలా స‌న్నాహాలు చేప‌ట్టింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా మోటో జీ22ను కంపెనీ విడుదల చేస్తోంది. ఈ మొబైల్...

తెలంగాణ‌లో మరిన్ని పెట్టుబ‌డులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అన్నారు. మ‌హేశ్వరం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఈ – సిటీలో విప్రో కన్జూమర్‌ కేర్...

కనోపి ఫైనాన్స్‌ బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీ. ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో పర్పల్‌ ఫైనాన్స్‌ కంపెనీతో రివర్స్‌ మెర్జర్‌ అయ్యేందుకు ఆమోదం తెలిపింది. ఈ సమాచారాన్ని బీఎస్‌ఈకి...

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ను తమ బోర్డులో సభ్యునిగా నియమిస్తూ ట్విటర్‌ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (SEC)కి ట్విటర్‌ వెల్లడించింది. ఇటీవల...