ఆర్బీఐ గవర్నర్ ఎన్ని కబుర్లు చెప్పినా.. దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోంది. పరిస్థితిని గమనించిన బ్యాంకులు క్రమంగా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. డిపాజిట్లతో పాటు రుణాలపై కూడా...
CORPORATE NEWS
గత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22లో లక్ష మంది కొత్త ఉద్యోగులను తీసుకున్నట్లు టీసీఎస్ ఇవాళ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23లో మరో 40,000...
భారత దేశపు అతి పెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో అద్భుత పనితీరు కనబర్చింది. మార్కెట్ అంచనాలను మించింది. గత ఏడాదితో పోలిస్తే...
విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర సృష్టించింది. కంపెనీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా టర్నోవర్, గ్రాస్ మార్జిన్లను సాధించింది. 201-22 ఆర్థిక సంవత్సరంలో విశాఖ...
గత రెండేళ్ళ నుంచి ఐటీసీ ఇన్వెస్టర్లను చూసి.. అందరూ జాలి పడేవారే. ముఖ్యంగా న్యూఏజ్ షేర్లు కొన్నవారు, అదానీ ఇన్వెస్టర్లు... చివరికి రుచి సోయా ఇన్వెస్టర్లు కూడా...
అంతర్జాతీయ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (SaaS) కంపెనీ అయిన కిస్ఫ్లో ఇన్కార్పొరేటెడ్లో శుక్రవారం అనూహ్య ఘటన జరిగింది. ఉద్యోగులందరినీ రమ్మని యజమాని సురేష్ సంబంధం కబురు...
దేశీయంగా తయారైన తొలి విమానం డోర్నియర్ 228 విమానాన్ని ప్రభుత్వరంగ అలయన్స్ ఎయిర్ కొనుగోలు చేసింది. తొలి విమానం డెలివరీ తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలకు...
తెలంగాణలో రూ.1000 కోట్లతో ప్రాజెక్టును రాష్ట్రంలో నెలకొల్పేందుకు హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్(హెచ్సీసీబీ) ముందుకొచ్చింది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్ప్రాసెసింగ్ పార్క్లో రెండో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను నెలకొల్పుతోంది....
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్లో డాక్టర్ రెడ్డీస్ హోల్డింగ్స్ విలీనం కానుంది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లో ఈ కంపెనీకి 24.83 శాతం వాటా ఉంది. విలీన స్కీమ్కు హైదరాబాద్...
ఒకే యాప్లో తమ గ్రూప్నకు చెందిన కంపెనీల వస్తువులు, సేవలు అందుబాటులో వచ్చేలా టాటా సన్స్ అభివృద్ధి చేసిన సూపర్ యాప్.. టాటా న్యూ (Tata Neu)...
