ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థల్లో మరింత వాటా విక్రయించడానికి రెడీ అవుతోంది. దీని కోసం...
CORPORATE NEWS
ఎస్బీఐ కార్డ్స్ నుంచి కార్లి కంపెనీ వైదొలగనుంది. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్స్లో ప్రైవేట్ ఈక్విటీ సంస్త కార్లికి 26 శాతం వాటా ఉంది. ఈ మొత్తం...
వొడాఫోన్ ఐడియాలో బ్రిటన్కు చెందిన వొడాఫోన్ తన వాటాను 47.61 శాతానికి పెంచుకుంది . తన అనుబంధ సంస్థ ప్రైమ్ మెటల్స్ ద్వారా ఈ వాటాను కొనుగోలు...
జొమాటొ, స్విగ్గీ కంపెనీలు తమ పోటీ లేకుండా కొన్ని పద్ధతులు పాటిస్తున్నాయంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించింది. ఈ...
తరచూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ముఖ్యంగా ట్విటర్ను విమర్శించే టెస్లా అధినేత ఎలాన్ మస్క్... ట్విటర్ 9.2 శాతం వాటా తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ఛేంజీలకు నియంత్రణ...
హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం తరవాత బ్యాంక్కు ప్రమోటర్లు ఉండరని... వాటాదారులే ప్రమోటర్లు అని హెచ్డీఎఫ్సీ ఛైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. రెండు సంస్థల విలీనం గురించి...
హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో తాను విలీనం అవుతున్నట్లు హెచ్డీఎఫ్సీ ఇవాళ ప్రకటించింది. ఇది పూర్తిగా షేర్ల వాటాల మార్పిడితో జరిగే విలీనం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన 42 షేర్లకు...
భారతదేశ కార్పొరేట్ చరిత్రలో పెద్ద విలీనానికి హెచ్డీఎఫ్సీ గ్రూప్ తెరలేపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం కానుంది. ఈ విలీనం తరవాత లిస్టెడ్ కంపెనీల్లో దేశంలోనే అతి...
తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ ఇన్ఫ్రా సంస్థ సింహపురి ఎనర్జీ లిమిటెడ్ని అమ్మాలన్న తాజా ప్రతిపాదనకు హైదరాబాద్ హైకోర్టు బ్రేక్ వేసింది. తమ కంపెనీ...
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడంతో ఓఎన్జీసీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లబ్ది పొందనున్నాయి. ముఖ్యంగా క్లిష్టమైన క్షేత్రాల నుంచి గ్యాస్ వెలికి తీస్తున్న రిలయన్స్కు...
