For Money

Business News

CORPORATE NEWS

మార్చితో ముగిసిన నాలుగో, చివరి త్రైమాసికంలో భారతీ ఎయిర్ టెల్ అద్భుత పనితీరు కనబర్చింది. కంపెనీ నికర లాభం గత ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ....

ఇటీవలే న్యూ రేంజ్ రోవ‌ర్ స్పోర్ట్‌ను జాగ్వర్ ల్యాండ్‌ రోవ‌ర్ మార్కెట్‌ ఆవిష్కరించింది. నాలుగు వేరియంట్లలో వస్తున్న ఈ ఎస్‌యూవీ బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభిచంఇంది. రేంజ్ రోవ‌ర్...

ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయాలని టాటా గ్రూప్‌ భావిస్తోంది. విస్తారాలో తన భాగస్వామి సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (SIA)తో గ్రూప్‌ సంప్రదింపులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. విలీనంపై నిర్ణయానికొచ్చేందుకు...

టెక్నాలజీ ఆధారిత లాజిస్టిక్‌ సొల్యూషన్లు, ఈ-కామర్స్‌ సేవలను అందిస్తున్న ఈక్విటాస్‌ టెక్నాలజీస్‌ను గోల్డ్‌స్టోన్‌ టెక్నాలజీస్‌ టేకోవర్‌ చేసింది. ఈక్విటాస్‌లో 51-100 శాతం వరకూ వాటాను కొనుగోలు చేయడానికి...

ఇటీవల పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చిన హైదరాబాద్‌ కంపెనీ రెయిన్‌ బో హాస్పిటల్‌ షేర్‌ భారీ ఒత్తిడికి లోనవుతోంది. లిస్టింగ్‌ రోజే వంద రూపాయిలు క్షీణించి.. దరఖాస్తుదారులకు షాక్‌...

ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌గా మీడియా పిలిచే స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ రాకేష్‌ ఝన్‌ఝున్‌వాలా పెట్టుబడి పెట్టారని జనం పోలోమంటూ ఈ షేర్‌ను కొనుగోలు చేశారు. ఒక్కో షేర్‌ను...

మార్కెట్‌లోవడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. బ్యాంకులు ఒకేసారి కాకుండా క్రమంగా రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా ఎస్‌బీఐ రెండు నెలల్లో రెండోసారి వడ్డీ రేటును పెంచింది....

మార్చితో ముగిసిన త్రైమాసికంలో దాదాపు అన్ని దిగ్గజ కంపెనీలు నిరాశాజనక ఫలితాలు ప్రకటిస్తున్నాయి. డీమార్ట్‌ కంపెనీ కూడా అదే బాటలో నడిచించింది. డీ-మార్ట్‌ పేరుతో రిటైల్‌ అవుట్‌లెట్లను...