For Money

Business News

CORPORATE NEWS

కొన్ని చరాస్తుల విలువను తగ్గించిన కారణంగా ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌ నికరలాభం భారీగా తగ్గతింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభం 76 శాతం...

అమరరాజా బ్యాటరీస్‌ కేసుకు సంబంధించిసుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. కంపెనీ యాజమాన్యంపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. కంపెనీకి రాష్ట్ర కాలుష్య...

హెల్త్‌కేర్‌ రంగంలోకి అదానీ గ్రూప్‌ ప్రవేశిస్తోంది. మెడికల్‌, డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ఏర్పాటుతోపాటు పలు మార్గాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలందించేందుకు ‘అదానీ హెల్త్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌’ (ఏహెచ్‌వీఎల్‌) పేరుతో...

చిత్రం.. టేకోవర్‌ చేసిన కంపెనీ మాయమౌతోంది. అమ్ముడుబోయిన కంపెనీ నిలబడబోతోంది. పతంజలి ఆయుర్వేదకు చెందిన ఆహార పదార్థాల వ్యాపారాన్ని, ఆస్తులను గంపగుత్తగా రుచి సోయా కొనుగోలు చేస్తోంది....

ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషణ్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ విఫలమైంది. ప్రభుత్వం ప్రకటించిన ఫార్మాట్‌ ఈ కంపెనీని ఎవరూ కొనుగోలు చేయరని వేదాంత...

బీర్‌ ధరలను పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపా దనలు కూడా సిద్ధం చేశారు. బీర్‌ ధరలను పెంచాలని కొంతకాలంగా...

మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ.128.95 కోట్ల నష్టాన్ని జీఎంఆర్‌ ఇన్‌ ఫ్రా ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నష్టాలను రూ.594.41 కోట్ల మేర...

గడిచిన మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) నికర లాభం 31.4 శాతం తగ్గింది. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను రూ.6,021.88 కోట్ల నికర లాభం ఆర్జించింది....