ఐపీఎల్ యజమానులు ఇపుడు దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్ను శాసించనున్నారు. మన ఐపీఎల్ మాదిరి దక్షిణాఫ్రికాలో కూడా దేశీయ టీ20 లీగ్ ప్రారంభమైంది. ఇందులో ఆరు టీమ్లు ఉన్నాయి....
CORPORATE NEWS
మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో రూ.62 కోట్ల నికర లాభం ప్రకటించిన రిలయన్స్ గ్రూప్ కంపెనీ నెట్వర్క్ 18 జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.3 కోట్ల నష్టాన్ని...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే జూన్తో ముగిసిన మూడు నెలల్లో హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ (HUL) మార్కెట్ అంచనాలకు మించిన ఫలితాలను ప్రకటించింది. ఈ...
రష్యా నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) సరఫరా ఆగింది. రష్యా నుంచి భారత్కు చెందిన గెయిల్కు అయిదు ఎల్ఎన్జీ కార్గోలు రావాల్సి ఉంది. కాని రాలేదు....
సరికొత్త ఎస్-ప్రెస్సోను మారుతి సుజుకీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇపుడ ఉఎంట్రిలెవల్ హ్యాచ్బ్యాక్ మోడల్స్ మధ్య పోటీ పెరిగింది. ఈ కారు ధర రూ.4.25 లక్షలు నుంచి...
5జీ స్పెక్ట్రమ్ బిడ్డింగ్లో పాల్గొనేందుకు అర్హులైన కంపెనీల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్తో పాటు అదానీ డేటా నెట్వర్క్స్ దరఖాస్తులు...
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించిన ఫలితాలు మార్కెట్ అంచనాలకు కాస్త దూరంగా ఉన్నాయి. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను స్టాండ్అలోన్ నికర...
ఐఫోన్ కొత్త సిరీస్ హంగామా అపుడే మొదలైంది. ఐఫోన్ 14 సిరీస్లో ఎన్ని రకాల ఫోన్లు ఉంటాయి? మినీ ఫోన్ ఉంటుందా? ఫీచర్స్ ఏమిటి? ధర ఎంత?...
ఎస్బీఐ మళ్ళీ వడ్డీ రేట్లను పెంచింది. ఎంసీఎల్ఆర్ (Marginal Cost of Lending Rate-MCLR)ను 0.10 శాతం పెంచుతున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. దీంతో రుణాలపై వడ్డీరేట్లుపెరుగుతాయి. పెంచిన...
అమెరికాలో అపుడే మాంద్యం ఛాయలు కన్పిస్తున్నాయి. ఒకవైపు ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠానికి చేరడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతోంది. ఈ నేపథ్యంలో మాంద్యం ఖాయమని...
