For Money

Business News

CORPORATE NEWS

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎన్‌సీసీ రూ.3,350.91 కోట్ల టర్నోవర్‌పై రూ.129. 64 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ...

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్‌ ఇండియా జూన్‌తో ముగిసిన త్రైమాసికానికంలో రూ.128 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ...

జూన్ త్రైమాసికంలో రెయిన్‌బో హాస్పిటల్స్ ( రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్) రూ .237.15 కోట్ల ఆదాయంపై రూ .38.76 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక...

ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ రూ.1,607 కోట్లు నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో...

ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా...మన మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 17359ని తాకిన నిఫ్టి ఇపుడు 17456 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. పడినపుడల్లా నిఫ్టికి మద్దతు లభిస్తోంది....

ఫోర్డ్ ఇండియా ప్యాసింజర్ కార్ల తయారీ ప్లాంట్‌ను టాటా మోటార్స్‌కు కొనుగోలు చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని సనంద్ వద్ద ఫోర్డ్‌ ప్లాంట్‌ ఉంది. ఫోర్డ్‌ కంపెనీ...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో అమరరాజా బ్యాటరీస్‌ రూ.132 కోట్ల ఏకీకృత నికర లాభం ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ...

కొత్తగా గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు 100 శాతం దాకా మాఫీ చేస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రక‌టించింది. ఈ ఆఫ‌ర్ వ‌చ్చేనెలాఖ‌రు వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని తెలిపింది. గృహాలు రుణాల‌పై...

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా నెలకొల్పిన ఆకాశ ఎయిర్‌ (Akasa Air) సేవలు ఇవాళ అధికారికంగా ప్రారంభమయ్యాయి. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా...

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో బ్యాంక్‌ రూ. 8300 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని పలు బిజినెస్ ఛానల్స్‌ నిర్వహించిన...