For Money

Business News

CORPORATE NEWS

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దివీస్‌ ల్యాబొరేటరీస్‌ రూ. 2254 కోట్ల ఆదాయంపై రూ. 702 కోట్ల నికర లాభం ప్రకటించింది.కంపెనీ రూ. 2326 కోట్ల ఆదాయంపై రూ....

జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి దివీస్‌ ల్యాబ్‌ ఇవాళ ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఫలితాల నేపథ్యంలో ఈ షేర్‌పై ఒత్తిడి వస్తోంది. నిన్న రూ.3948 వద్ద ముగిసిన ఈ...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికాని (క్యూ1)కి అరబిందో ఫార్మా రూ.520.5 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం...

ఫోల్డబుల్‌ స్మార్ట్ ఫోన్‌ ప్రపంచంలో శాంసంగ్‌ సంచలనం సృష్టించింది. ఈ కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన ఫ్లిప్‌ మోడల్‌ ఫోన్స్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. మడత పెట్టగల ఈ...

కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్లు అదానీ గ్రూప్‌ అందిన ప్రతి వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. తాజాగా అల్యూమినియం వ్యాపారంలోకి అదానీ గ్రూప్‌ ప్రవేశిస్తోంది. ఈ మేరకు ఒడిశాలో 520...

జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌) ఏకీకృత ప్రాతిపదికన రూ.79.24 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే...

హైదరాబాద్‌కి చెందిన మైత్రా ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ ఆస్తులను జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ అయిన జేఎస్‌డబ్ల్యూ న్యూ ఎనర్జీ కొనుగోలుకు రంగం సిద్ధమైంది.ఈ ఒప్పందం విలువ...

విమాన టికెట్ చార్జీలపై ఇప్పటి వరకు ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దేశీయ మార్గాల్లో నడిచే సర్వీసులకు వర్తిస్తుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య...

భారత ప్రభుత్వానికి చెందిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ONDC) ప్లాట్‌ఫామ్‌తో మైక్రోసాఫ్ట్‌ జత కట్టింది. ఈ భాగస్వామ్యంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ సోషల్ ఈ-కామర్స్ వ్యాపారాల్లోకి ప్రవేశిస్తోంది....

నాట్కో ఫార్మా జూన్ త్రైమాసికానికి అత్యంత ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ .918.9 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయం పై రూ.320.4 కోట్ల నికరలాభం...