For Money

Business News

వాసవి రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌పై ఐటీ దాడులు

హైదరాబాద్‌ కేంద్రం విస్తరించిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వాసవి గ్రూప్‌పై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఒకేఉసారి తెలంగాణతో పాటు ఏపీలో పది చోట్ల దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌తో సహా పలు చోట్ల ఈ గ్రూప్‌ పలు రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు నిర్మించింది. ఆరు దశాబ్దాలుగా పైగా ఈ రంగంలో ఉన్న ఈ గ్రూప్‌పై ఐటీ దాడులు జరగడం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హాట్‌ టాపిక్‌గా మారింది.