For Money

Business News

FEATURE

మార్జినల్‌ కాస్ట్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ (MCLR)ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తగ్గించింది. ఎంపిక చేసిన కొన్ని వ్యవధులు ఉన్న రుణాలపై వడ్డీని 0.85 శాతం తగ్గించనున్నట్లు బ్యాంక్‌...

ఐసీఐసీఐ బ్యాంక్‌ తమ కస్టమర్ల కోసం కొత్త సదుపాయాన్ని తీసుకు వచ్చింది. యూపీఐ ద్వారా చేసే చెల్లింపులను కూడా ఈఎంఐ కింద మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. యూపీఐ...

ఈ ఏడాది నైరుతీ రుతుపవనాల వల్ల వర్షపాతం సాధారణంగానే ఉంటుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ ఏడాది వర్షాలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంటాయని...

వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌ కారణంగా నిఫ్టి హెచ్చుతగ్గులకు లోనైంది. ఆరంభంలో ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి మిడ్‌ సెషన్‌ సమయంలో లాభాలన్నీ కోల్పోయింది. నష్టాల్లోకి జారుకుని 16940ని...

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసినా... ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. మన మార్కెట్లు కూడా నిలకడగా ట్రేడవుతున్నాయి. ఆరంభంలో 17032ను తాకిన నిఫ్టి తరవాత 16976కు...

ఇవాళ్టి కనిష్ఠ స్థాయి నుంచి కోలుకోవడానికి నిఫ్టి ప్రయత్నించినా... 17000 దిగువన ముగిసింది. ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి మిడ్‌ సెషన్‌లో ఓ సారి లాభాల్లోకి వచ్చేందుకు...

ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా బలపడ్డాయి. ఆరంభంలో 17061 పాయింట్ల స్థాయినా... అరగంటలోనే నిఫ్ఠి నష్టాల్లోకి జారుకుంది. 17000పైన నిఫ్టికి గట్టి ప్రతిఘటన ఎదురు అవుతోంది....

ఈపీఎఫ్‌పై వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచనున్నారు. 2022-23 ఏడాదికి ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.15 శాతంగా ఉండే అవకాశముందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని పీటీఐ వార్తా...

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఉన్న ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేసినట్లు టీటీడీ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ లైసెన్స్‌ 2018తో ముగియడంతో దానిని...