For Money

Business News

FEATURE

స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సెలవు దినం మార్చడంతో హెచ్‌ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఐపీఓ షేర్ల అలాట్‌మెంట్‌ తేదీ కూడా మారింది. బక్రీద్‌ సెలవును రేపు నుంచి ఎల్లుండి ఎక్స్ఛేంజీలు...

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ చిత్తూరు జిల్లాలో బంగారం గనుల తవ్వకానికి రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బంగారం తవ్వకాలు చేపట్టడానికి సిద్ధమవుతోందని తెలిసింది. చిత్తూరు...

ఢిల్లీలో ఊబర్‌, రాపిడో బైక్‌ ట్యాక్సీలు నడపడంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఎలాంటి పర్మిట్లు లేకుండా ఈ సర్వీసులు నిర్వహించకుండా...

నిత్యావసర ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. దేశంలోకి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉన్నా... వివిధ...

రీటైల్‌ ద్రవ్యోల్బణం రెండేళ్ళ కనిష్ఠానికి క్షీణించింది. మే నెలలో వినియోగ ధరల ఆధారిత రీటైల్‌ ద్రవ్యోల్బణం 4.25 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌ నెలలో ఇదే ద్రవ్యోల్బణం 4.7...

మార్కెట్‌ ఆరంభంలో అమ్మకాల ఒత్తిడికి గురైనా... యూరో మార్కెట్ల ఉత్సాహంతో కోలుకుంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు నామ మాత్రపు లాభాలతో ముగిశాయి. ఉదయం ఆసియా మార్కెట్లు...

ఇన్వెస్టర్ల నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలడంతో హైదరాబాద్‌కు చెందిన కార్వి స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసినట్లు సెబీ ప్రకటించింది. షేర్‌ మార్కెట్‌ లావాదేవీలు నిర్వహించకుండా...

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వేత్తల అంచనాలకు భిన్నంగా జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి 7.2 శాతంగా నమోదైంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా 6.1...

సోనీ -జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ విలీనం విషయంలో గత వారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ డీల్‌కు అనుమతులను పునరాలోచన చేయాలంటూ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలను సూచిస్తూ ఎన్‌సీఎల్‌టీ...