ఇవాళ భారీ లాభాలతో నిఫ్టి ముగిసింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనా... క్రమంగా బలపడుతూ 18500లకు చేరువైంది. జూన్ నెల డెరివేటివ్స్ శుభారంభం చేశాయి. నిఫ్టికి ఇవాళ...
FEATURE
మే నెల డెరివేటివ్స్ పాజిటివ్గా క్లోజయ్యాయి. ఉదయం ఆరంభంలో రీటైల్ ఇన్వెస్ట్ల స్క్వేర్ ఆఫ్ సమయంలో నిఫ్టి ఒక మోస్తరుగా నష్టపోయింది. మిడ్ సెషన్ తరవాత నష్టాలు...
రెండు వేల రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించిన ఆర్బీఐ... నోట్ల మార్పిడికి ఏర్పాట్లు చేసింది. ఈనెల 23వ తేదీ నుంచి ప్రజలు తమ వద్ద ఉన్న...
పబ్లిక్ ఆఫర్ ద్వారా షేర్లను జారీ చేయడం మరింత సులువు, వేగవంతం కానుంది. పబ్లిక్ ఆఫర్ ముగిసిన తరవాత షేర్లు ఇపుడు ఆరు రోజుల్లో లిస్ట్ అవుతున్నాయి....
అదానీ గ్రూప్పై వచ్చిన ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ తన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. స్టాక్ ధరల్లో తారుమారు, పబ్లిక్ షేర్ హోల్డింగ్...
చెలామణి నుంచి రూ. 2000 నోటును ఉపసంహరిస్తున్నట్లు భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. ఇక మార్కెట్లోకి కొత్తగా రూ.2000 నోట్లను విడుదల చేయడం లేదని స్పష్టం...
ఓపెనింగ్లోనే ఒక మోస్తరు నష్టాలు పొందిన నిప్టి.. క్రమంగా దిగువ స్థాయి నుంచి కోలుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల సానకూలతలకు మార్కెట్ ఏమాత్రం స్పందించలేదు. రాత్రి అమెరికా మార్కెట్లు...
వాల్స్ట్రీట్ ఇవాళ కూడా నష్టాలతో ప్రారంభమైంది. ప్రధాన సూచీల్లో నాస్డాక్ అర శాతంపైగా నష్టపోగా, డౌజోన్స్ మాత్రం నామ మాత్రపు నష్టం అంటే 0.03 శాతం నష్టంతో...
ఇటీవలి కాలంలో ఏ ఐపీఓకు దక్కని ఘనత మ్యాన్కైండ్ ఫార్మాకు దక్కింది. ఇవాళ ఈ షేర్ పబ్లిక్ ఆఫర్ రికార్డు స్థాయి లాభాలను పొందింది. 2020లో గ్లాండ్...
తైవాన్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ఫాక్స్కాన్ బెంగళూరు సమీపంలో భారీ ప్లాంట్ను నెలకొల్పనుంది. ఆంధ్రప్రదేశ్లోనే విస్తరించాలని భావించిన ఈ కంపెనీ ఇపుడు బెంగళూరు నగర శివార్లలో...
