For Money

Business News

FEATURE

మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రముఖ పేమెంట్‌ గేట్‌వే రోజర్‌ పేతో పాటు మరో మూడు ఫిన్‌ టెక్‌ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది....

సత్యం రామలింగరాజుకు సత్యం స్కామ్‌ వివాదం వీడటం లేదు. తమ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ ఆడిటింగ్‌ సంస్థ ప్రైస్‌ వాటర్‌ కూపర్స్‌ (PwC) దాఖలు చేసిన పిటీషన్‌ ఇపుడు...

దేశంలో అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ గోపీనాథ్‌ రాజీనామా చేశారు. సెప్టెంబర్‌ 15...

అదానీ గ్రూప్‌ సెంటిమెంట్‌తో పాటు బలమైన పీఎంఐ డేటా, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సందేశాలతో ఇవాళ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. మార్చి నెల డెరివేటివ్స్‌కు గట్టి...

దాదాపు 16 వారాల తరవాత నిఫ్టి ఒక్క సెషన్‌లో అత్యంత భారీ లాభాలను ఆర్జించింది. నిన్నటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు హోరెత్తినా... మంత్లీ, వీక్లీ డెరివేటివ్స్ కారణంగా...

దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్‌ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్‌ను ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూతో క‌లిసి రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దైనందిన జీవితంలో...

అమెరికాకు చెందిన పీఈ సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్‌ అనే సంస్థ అదానీ గ్రూప్‌నకు చెందిన నాలుగు కంపెనీలలో రూ. 15,446 కోట్ల విలువైన షేర్లను ఇవాళ కొనుగోలు...

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇవాళ ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కంపెనీ ఛైర్మన్‌ యంగ్‌ లియూ భేటీ...

అదానీ - హిండెన్‌బర్గ్‌ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు రెండు కీలక ఆదేశాలను జారీ చేసింది. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌... అదానీ గ్రూప్‌...

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా స్వల్ప నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలో 17445 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 17428 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే...