ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా బలపడుతూ వచ్చాయి. ఉదయం ఒకదశలో 17800 స్థాయిని తాకిన నిఫ్టి క్లోజింగ్ ముందు 17954 పాయింట్ల గరిష్ఠ స్థాయిని...
FEATURE
స్టాక్మార్కెట్లో షేర్ల క్రయవిక్రయాలకు సంబంధించి నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ‘మార్జిన్’ నిబంధనలు చిన్న ఇన్వెస్టర్లకు తలనొప్పిగా మారాయి. కొత్త నిబంధనలపై స్పష్టత లేక పోవడంతో...
ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కి విస్తృత అధికారాలు కల్పించేందుకు ఓ కమిటీని నియమించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇలాంటి కమిటీని...
రీటైల్ ద్రవ్యోల్బణం మరోసారి అంచనాలకు మించి దూసుకుపోయింది. జవనరి నెలలో 6.25 శాతానికి చేరింది. ఇది మూడు నెలల గరిష్ట స్థయాఇ. ద్రవ్యోల్బణం 2 నుంచి 6...
అమెరికా చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ నివేదిక వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ నివేదిక కారణంగా ఇన్వెస్టర్లు లక్షలు కోట్ల రూపాయలు నష్టపోయారని... దీనికి కారణమైన...
ఇవాళ మార్కెట్ తీవ్ర స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనైంది. ఉదయం 17801ని తాకిన నిఫ్టి తరవాత కోలుకుంది. మిడ్ సెషన్కు ముందు 17,876ని తాకింది. అయితే యూరో మార్కెట్లు...
సింగపూర్ నిఫ్టితో పోలిస్తే నిఫ్టి కాస్త నిలకడగా ప్రారంభమైంది. ఓపెనింగ్లోనే 17825ని తాకినా వెంటనే తేరుకుని 17860 ప్రాంతంలో కదలాడుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే ప్రస్తుతం 33...
కార్పొరేట్ మోసాల ఆరోపణలను ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ గ్రూప్ సంస్థలకు మరో గట్టి దెబ్బ తగిలింది. అదానీ కంపెనీలను అమెరికా ఇండెక్స్ ప్రొవైడర్ ఎస్ అండ్ పీ...
డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఎల్ఐసీ రూ.8,334.2 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.235 కోట్లు మాత్రమే....
ఉదయం భారీ నష్టాల్లో జారుకున్న నిఫ్టి... దిగువ స్థాయి నుంచి 200 పాయింట్లకు పైగా కోలుకుంది. ఆరంభంలో 17,779ని తాకిన సూచీ... మిడ్ సెషన్కల్లా కోలుకుంది. గ్రీన్లోకి...
