For Money

Business News

FEATURE

డిసెంబర్‌తో ముగిసిన ఏడాదిలో హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ దారుణ ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 307 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత...

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ బడ్జెట్‌ ప్రవేశ పెడుతూ బంగారంపై దిగుమతి సుంకం 12.5 శాతం నుంచి పది శాతానికి తగ్గించినట్లు చెప్పారు. దీంతో...

ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే భారత దేశం కూడా రుణ ఊబిలో కూరుకుపోతున్నట్లు తెలుస్తోంది. సొంత వనరులకు రుణాలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ...

జనం ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకునేలా ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు... వివిధ రాయితీలు ఎత్తివేస్తూ... ఈ రంగానికి వెన్నుపోటు పొడుస్తున్నాయి. రూ. 5 లక్షలకు మించి ప్రీమియం ఉన్న పాలసీలకు...

రైల్వే బడ్జెట్‌ ఎత్తేసిన తరవాత... దేశంలో ఏయే ప్రాంతాలకు ఎంతెంత రైల్వే బడ్జెట్‌ కేటాయించారో తెలియని పరిస్థితి. కేటాయించినా... అసలు నిధులు విడుదల చేశారా లేదా అన్నది...

అదానీ షేర్లలో వచ్చిన సునామీని ఇవాళ మార్కెట్‌ తట్టుకుంది. మిడ్‌ సెషన్‌లో బడ్జెట్‌ తరవాత అకస్మాతుగా అదానీ షేర్లలో వచ్చిన అమ్మకాలకు మార్కెట్‌ భయభ్రాంతులకు లోనైంది. గరిష్ఠ...

ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇవాళ చివరి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున... కేవలం ఓట్‌ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ ఉంటుంది. దీంతో...

అదానీ ఎంటర్‌ప్రైజస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ చివరి రోజుల గట్టెక్కింది. రీటైల్‌ ఇన్వెస్టర్లు సబ్‌స్క్రయిబ్‌ చేయకపోయినా... సొంత కంపెనీ ఉద్యోగులు కూడా సగమంది దరఖాస్తు చేయకున్నా...

ఒకదశలో భారీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి... తరవాత కోలుకున్నా... పై స్థాయిలో నిలబడలేకపోయింది. మిడ్‌ సెషన్‌కు ముందు నిఫ్టి 18537 పాయింట్ల కనిష్ఠ స్థాయికి క్షీణించింది. అక్కడి...

అదానీ గ్రూప్‌ మరో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక తరవాత అదానీ గ్రూప్‌ షేర్లలో అమ్మకాల హోరు ఇవాళ కూడా కొనసాగింది. కొన్ని షేర్లలో...