అదానీ షేర్లలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. జాతీయవాదం ముసుగులో అవినీతి, అక్రమాలను దాచుకోవద్దంటూ హిండెన్బర్గ్ సంస్థ చేసిన హెచ్చరికతో అదానీ వివరణ ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించలేకపోయింది. దీంతో...
FEATURE
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఉన్నందున అదానీ ఎంటర్ప్రైజస్ షేర్ను గ్రీన్లో ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అదానీ పోర్ట్స్ కూడా. ఒకదశలో అప్పర్ సీలింగ్ని...
శుక్రవారం అమెరికా మార్కెట్లు గ్రీన్లో ముగిశాయి. ప్రధానంగా నాస్డాక్ 0.95 శాతం లాభపడింది. అలాగే ఎస్ అండ్ పీ 0.25 శాతం పెరిగింది. అయితే డౌజోన్స్ మాత్రం...
భారతీయ సంస్థలు సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే హిండెన్బర్గ్ తమపై ఆరోపణలు చేసిందని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. హిండెన్బర్గ్ నివేదికపై అదానీ స్పందిస్తూ 413 పేజీల వివరణ...
అదానీ గ్రూప్లో ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 31న ఈ ఆఫర్...
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేశీయంగా డీటీహెచ్, కేబుల్ టీవీ కనెక్షన్ చార్జీలు 30 శాతం పెరగనున్నాయి. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా...
బాలీవుడ్లో బాక్సాఫీస్ కరువు తీరుతోంది. కరోనా తరవాత ఒక్క హిట్ కూడా లేకుండా నీరసపడిపోయిన బాలీవుడ్కు షారుక్ మూవీ పఠాన్ ప్రాణం పోసింది. కరోనా తరవాత విడుదలైన...
మొన్నటి దాకా అదానీ షేరు ఉంటే చాలు.. కాసుల పంటే. స్టాక్ మార్కెట్లో రాత్రికి రాత్రి లక్షలు సంపాదించి పెట్టిన షేర్లలో అదానీ షేర్లు అగ్రభాగాన ఉన్నాయి....
రాత్రి అమెరికా మార్కెట్లు నిస్తేజంగా ముగిశాయి. వరుస లాభాలతో తరవాత రాత్రి వాల్స్ట్రీట్ 0.27 శాతం నష్టంతో ముగిసింది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచీలో...
డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో మారుతి సుజుకీ అద్భుత పనితీరు కనబర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.2,351.3 కోట్ల నికర లాభాన్ని గడించింది. గత ఏడాది...
