For Money

Business News

FEATURE

దేశీయంగా స్మగ్లింగ్‌ పెరగడంతో కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది....

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18142ను తాకిన నిఫ్టి ఇపుడు 18138 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 111 పాయింట్ల లాభంతో...

మార్కెట్ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైతే లాభాలు స్వీకరించమని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టి క్రితం ముగింపు 18027. సింగపూర్‌ నిఫ్టి 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది....

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 15,792 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది అంటే...

కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు నిఫ్టిని దెబ్బతీశాయి. హెచ్‌యూఎల్‌ పనితీరు విశ్లేషకుల అంచనాలను మించినా... ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో ఆ కంపెనీ షేర్‌ 4 శాతం దాకా నష్టపోయింది....

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీవో) ప్రకటించింది. మార్కెట్‌ నుంచి రూ.20,000 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన ఈ ఎఫ్‌పీఓ ఈనెల 27న ప్రారంభంకానుంది. అలాగే...

డెరివేటివ్స్‌ ఎఫెక్ట్‌ ఇవాళ మార్కెట్‌లో స్పష్టంగా కన్పించింది. ఉదయం పది గంటలకు సాధారణంగా చిన్న ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్‌ను స్క్వేర్‌ ఆఫ్‌ చేసుకుంటారు. అదే సమయానికి నిఫ్టి...

గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న అమెరికా మార్కెట్లు రాత్రి భారీ నష్టాలతో ముగిశాయి. ఐటీ షేర్లతో పాటు ఎకానమీ షేర్లు కూడా ఒక శాతంపైగా నష్టపోయాయి....

కేంద్ర ప్రభుత్వం మరో 12 ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేటీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ నివేదిక సిద్ధం చేసింది. ఎయిర్‌ పోర్టులను అమ్మడం ద్వారా 8...