For Money

Business News

FEATURE

డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్ టెల్ రూ. 1,588.2 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఆర్జించిన రూ. 829.6 కోట్లతో...

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరిగిన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) పలు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయంలో...

భారత రిజర్వు బ్యాంకు రేపు పరపతి విధానాన్ని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రారంభమైన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం రేపు ముగుస్తుంది. రేపు...

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ప్రారంభమైంది. సింగపూర్‌ నిఫ్టి 90 పాయింట్ల లాభంతో ఉండగా...నిఫ్టి స్వల్ప లాభాల్లో ప్రారంభమవడమేగాక... కొన్ని క్షణాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. ఒకదశలో 17755ని...

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరానీ, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్‌ ఎంత...

అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీల్లో ఏడింటి షేర్లు నిన్న కూడా నష్టాలు ముగివాయి. వీటి అదానీ ట్రాన్స్‌మిషన్‌...

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. నాస్‌డాక్‌ ఒక శాతం క్షీణించగా, డౌజోన్స్‌ 0.10 శాతం చొప్పున నష్టంతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ...

నిఫ్టి ఇవాళ స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లదీ అదే...

అదానీ గ్రూప్‌ కంపెనీలను కుదిపేస్తున్న హెండేన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. అమెరికా షార్ట్‌ సెల్లర్‌ అయిన హెండేన్‌బర్గ్ నివేదికతో అదానీ షేర్లలో భారీ...