For Money

Business News

FEATURE

వరుసగా మూడు రోజుల నుంచి లాభాలు పొందిన మార్కెట్‌కు బ్రేక్‌ పడింది. 18000పైన నిఫ్టికి మరోసారి చుక్కెదురైంది. అంతర్జాతీయ మార్కెట్లు వరుస నష్టాలకు అనుగుణంగా నిఫ్టి కదలాడింది....

అదానీ- హిండెన్‌బర్గ్‌ వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో షాక్‌ తగిలింది. ఈ వ్యవహారంలో దాఖలైన పిటీషన్లను సుప్రీం కోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. అదానీ వ్యవహారంతో...

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ నివేదిక దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇదే సమయంలో అమెరికాకు చెందిన బిలియనీర్‌ ఇన్వెస్టర్‌ జార్జ్ సోరోస్‌ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశంలో హాట్‌...

ఉదయం ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా సదరు లాభాలను కోల్పోయింది. ముఖ్యంగా మిడ్‌సెషన్‌ తరవాత నిఫ్టిపై ఒత్తిడి పెరిగింది. ప్రపంచ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నా మన...

ఆ మూడు షేర్లు అదానీ గ్రూప్‌కు తలనొప్పిగా మారాయి. హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక వచ్చిన తరవాత అదానీ పవర్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లలో...

పైన్‌ ల్యాబ్స్‌, రేజర్‌పే, రిలయన్స్‌, గూగుల్‌, జొమాటొ, వరల్డ్‌ లైన్ వంటి 32 సంస్థలకు సూత్రప్రాయంగా పేమెంట్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌ను ఆర్బీఐ జారీ చేసింది. 32 సంస్థల...

కడప జిల్లాల్లో స్టీల్‌ ప్లాంట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భూమిపూజ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ భూమి పూజ చేయడం ఇది రెండోసారి. కడపజల్లా జమ్మలమడుగు మండలం,...

సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ఇవాళ ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 17853ని తాకిన నిఫ్టి... ఇపుడు 65 పాయింట్ల నష్టంతో 17864 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో...

అదానీ గ్రూప్‌ షేర్ల షార్ట్‌ సెల్లింగ్‌ కొనసాగుతోందని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణల తరవాత గ్రూప్‌ షేర్ల...

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్‌ ఇండియా దాదాపు 16 ఏళ్ళ తరవాత కొత్త విమానాలకు ఆర్డర్‌ చేసింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సమయంలో ఎయిర్‌ ఇండియా 2005లో...