For Money

Business News

FEATURE

హైదరాబాద్‌లో రూ. 2000 కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. తమ అనుబంధ సంస్థ నెక్స్‌ట్రా డాటా సెంటర్స్‌ ద్వారా ఈ డాటా సెంటర్‌ను...

రేపు వీక్లీ సెటిల్‌మెంట్‌ నేపథ్యంలో మార్కెట్‌ షార్ట్‌ కవరింగ్‌ వచ్చింది. నిన్నటి నుంచి దిగువ స్థాయి నుంచి కోలుకున్న నిఫ్టికి.. ఇవాళ ఆరంభంలో స్వల్ప ఒత్తిడి వచ్చినా...

ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను తీసుకోవడం లేదు. పైగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నయాఇ. తాజాగా మైక్రోసాఫ్ట్‌ కంపెనీ వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తోంది. 11,000 మంది ఉద్యోగుల్ని...

సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18090ని తాకిన నిఫ్టి కాస్సేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఇపుడు 27 పాయింట్ల లాభంతో 18080 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకు...

ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. తాజా డేటా ప్రకారం మన దేశంలో కూడా ధరల జోరు తగ్గుతోంది. దీంతో వరుసగా వడ్డీ రేట్లను పెంచుతున్న ఆర్బీఐ...

రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. నాస్‌డాక్‌లో పెద్దగా మార్పు లేదు. ఎస్‌ అండ్ పీ 500 సూచీ రెడ్‌లో ముగిసినా స్వల్ప నష్టాలే. ఇక డౌజోన్స్‌...

రెండేళ్ళ క్రితం ప్రవేశ పెట్టిన కొత్త పన్ను విధానంలో మార్పు తేవాలని కేంద్రం భావిస్తోంది. పాత విధానం నుంచి కొత్త విధానంలోకి మారేందుకు పన్ను చెల్లింపుదారులు ఆసక్తి...

అన్ని రకాల చలన సగటుల దిగువన ట్రేడవుతున్న నైకా షేర్‌ ఇవాళ రూ.132.95 వద్ద ట్రేడవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ భారీగా పెరిగినా ఈ షేర్‌ ఇవాళ...

పలు రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి...

అంత‌ర్జాతీయ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నా మన మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఉదయం దిగువ స్థాయి నుంచి ఒక మోస్తరు లాభాలు ఆర్జించిన మార్కెట్‌ మిడ్‌ సెషన్‌...