For Money

Business News

ECONOMY

మహారాష్ట్రలో పెట్రోల్‌, డీజిల్ రేట్లు తగ్గనున్నాయి. వీటిపై వ్యాట్‌ను తగ్గించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన తరవాత ఆయన సభలో...

దేశంలో తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల రుణాలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని... శ్రీలంక, పాకిస్తాన్‌ల మాదిరి ఉందని కేంద్రం...

ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా, యూరోపియన్‌ దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షల కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 380 డాలర్లకు చేరే అవకాశముందని జేపీ మోర్గాన్‌...

విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి కొత్త ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి పడింది. ఇవాళ తొలిసారి డాలర్‌తో రూపాయి 79.09ని తాకింది. మోడీ అధికారంలో వచ్చినపుడు...

బయట బ్యాంకులు పోటీ పడి వడ్డీ రేట్లు పెంచుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీ రేట్లను పెంచలేదు. ఇపుడు ఉన్న రేట్లే సెప్టెంబర్‌...

మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణ స్వీకారం చేస్తారని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేందర్ ఫడ్నవీస్‌ అన్నారు. గవర్నర్‌ కోషియారీని కలిసిన తరవాత ఫడ్నవీస్‌, ఏక్‌నాథ్‌లు...

సవరించిన జీఎస్టీ రేట్లు జులై18వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్రిప్టో ఆస్తులపై జీఎస్టీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోని జీఎస్టీ కౌన్సిల్‌ ఇప్పటికు నిత్యావసర వస్తువులతో...

ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ పలు రకాల ఆహార పదార్థాలపై ఇప్పటి వరకు ఉన్న జీఎస్టీ మినహాయింపును ఎత్తేసింది. వీటిపై 5 శాతం వరకు జీస్టీ విధించింది....

మీరు తినే పదార్థం ఏదైనా సరే.. దాని ప్యాకెట్‌పై లేబుల్‌ ఉంటే జీఎస్టీ చెల్లించాల్సిందే. అలాగే మీరు లూజ్‌ చెక్‌ తీసుకున్నా... చెక్‌ బుక్‌ తీసుకున్నా జీఎస్టీ...

జీఎస్టీ నిబంధనలు ఏర్పాటు చేసినపుడు ఉన్న నిబంధనలను అమలు చేయాలని తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి త్యాగరాజన్‌ అన్నారు. గతంలో తెలంగాణ, ఇపుడు తమిళనాడు రాష్ట్రం ఏటా...