For Money

Business News

ECONOMY

ఒకవైపు లోక్‌సభలో బొగ్గు కొరత లేదని లోక్‌సభకు చెప్పిన కేంద్ర ప్రభుత్వం మరోవైపు బొగ్గు దిగుమతి చేసుకోవాల్సిందిగా రాష్ట్రాల మెడపై కత్తి పెడుతోంది. రాష్ట్రాల్లో బొగ్గు ఉత్పత్తి...

త‌మిళ‌నాట సూప‌ర్ స్టార్‌గా పేరొందిన న‌టుడు ర‌జినీకాంత్‌కు అవార్డులు కొత్త కాదు. ఇప్పటికీ ఎన్నో రకాల అవార్డులు అందుకున్నారు. కాని ఈసారి ఆయనకు భిన్నమైన అవార్డు లభించింది.త‌మిళ‌నాడు...

ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్‌)ల దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ జులై 31తో ముగియనుంది. ఈ గడువును పొడిగించడం లేదని రెవిన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ అన్నారు....

ప్రముఖ ఫార్మా కంపెనీ 'బయోలాజికల్ ఈ' జీనోమ్‌ వ్యాలీలో రూ. 1800 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో ఇవాళ జరిగిన భేటీలో...

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిన్న ఒక్కరోజే 53 కార్పొరేటు సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకొంది. వీటి ద్వారా 1.50 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి....

నిత్యావసర వస్తువులపై కేంద్రం జిఎస్‌టి విధించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వీటిపై జీఎస్‌టీ రూపంలో పన్ను బాదడంతో సామాన్య జనం మరింత భారం పడునుంది. 25 కిలోలు లేదా...

ప్రస్తుతం అమలు చేస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రతి రోజూ సవరించే పద్ధతికి స్వస్తి పలకాలని కేంద్ర భావిస్తోంది. గత ఏప్రిల్‌ నుంచి వీటి ధరల పెంపును...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా? విభజనం చట్టంలో పేర్కొన్నట్లు ఏపీకి ఎప్పటిలోగా ప్రత్యేక హోదా ఇస్తారని టీడీపీ ఎంపీ కె రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు...

విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌ (ఫారెక్స్‌)లో డాలర్‌తో రూపాయి 80ని దాటింది. దేశ చరిత్రలో డాలర్‌తో రూపాయితో ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. నిన్న రూపాయి...

ఇండోనేషియా పామోలిన్‌ ఆయిల్‌పై ఇప్పటి వరకు విధిస్తున్న ఎగుమతి సుంకాలను తగ్గించడంతో వంటనూనెల ధరలు తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు బాగా తగ్గినందున దేశీయంగా ధరలు తగ్గించాలని...