For Money

Business News

ECONOMY

రిటైల్‌ ద్రవ్యోల్బణం జులైలో 6.71 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం తగ్గినట్లు నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఓ) పేర్కొంది. జూన్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం...

కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకమైన అటల్ పెన్షన్‌ యోజన (ఏపీవై)పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కట్టేవాళ్ళు...

యూరప్‌ దేశాల్లో తమకు 22 కాంట్రాక్టులు ఉన్నట్లు పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ వెల్లడించింది. ఇందులో 12 దేశాలతో ఒప్పందం ఉన్నట్లు వెల్లడించింది. పెగసస్‌ నిఘా...

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ఇంటిపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. అమెరికా కాలమాన ప్రకారం సోమవారం ఉదయం పది గంటలకు ట్రంప్‌కు చెందిన...

ఈనెల 14వ తేదీ నుంచి ఉప్మా రవ్వం (సూజి) గోధమ పిండి, ఆటా ఎగుమతులను భారత ప్రభుత్వం నిషేధించింది. గోధుమల ఎగుమతిని ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే....

నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన వహించారు. మూడేళ్ళ...

ఇప్పటి వరకు భారత వాసులకు మాత్రమే అందుబాటులో ఉన్న భారత్‌ బిల్ పేమెంట్‌ సిస్టమ్‌ (BBPS)ను ఇపుడు ఎన్నారైలకు కూడా అందుబాటులోకి తెచ్చింది ఆర్బీఐ. ఇక నుంచి...

ఢిల్లీతో పాటు ఉత్తరాదిలో అనేక నగరాల్లో పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) సరఫరా అవుతోంది. అనేక మంది ఇళ్ళలో ఇపుడు పీఎన్‌జీనే వాడుతున్నారు. ఎందుకంటే మోడీ అధికారంలో...

ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా కీలక వడ్డీ రేట్లను మరోమారు పెంచింది రిజర్వు బ్యాంకు. అందరూ ఊహించిన దానికన్నా ఎక్కువగా రెపో రేటును 0.5 శాతం పెంచింది. దీంతో...

ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం రేపు ముగుస్తుంది. ఈ సందర్భంగా వడ్డీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ గమనంపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌...