ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థూల జాతీయ వృద్ధి రేటు (జీడీపీ) 13.5 శాతంగా నమోదు చేసినట్లు నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్...
ECONOMY
దేశంలో బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటు కోసం కేంద్రం మూడు రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది. ఈ పార్కు కోసం 13 రాష్ట్రాలు దరఖాస్తు చేయగా... ఆంధ్రప్రదేశ్,...
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ 'ఇంటర్సిటీ లెజెండ్స్' పేరుతో మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు మనం ఉన్న ప్రాంతంలో దొరికే ఆహార పదార్థాలను మాత్రమే...
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్లో ఏదేనా కంపెనీ చేరాలంటే...ఆ సంస్థలో కనీసం 20 మంది ఉద్యోగులు ఉండాలి. అలాగే రూ. 15,000 వేతన సీలింగ్ కూడా ఉంది....
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వానికి, తన వాటాదారులకు డివిడెండ్ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. జూన్తో ముగిసిన త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించిన ఆయిల్ మార్కెటింగ్...
మీరు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారు. మీరు వెళ్ళడం లేదు. అయినా మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న టికెట్పై జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. రైలు టికెట్లు క్యాన్సిల్ చేసుకొన్నా...
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్లను భారత ప్రభుత్వం నిషేధించనున్నట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రూ.12,000లోపు స్మార్ట్ఫోన్లను నిషేధిస్తారని జాతీయ మీడియాలో కూడా...
ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజీలో డాలర్తో రూపాయి ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 109కి చేరడంతో పాటు బ్రెంట్ క్రూడ్...
ద్రవ్యోల్బణ కట్టడి తమ అత్యధిక ప్రాధాన్యమని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. జాక్సన్ హోల్లో జరిగిన ఫెడరల్ రిజర్వ్ వార్షిక సమావేశంలో ఆయన...
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనుంది. కాగ్ తాజా గణాంకాలు చూస్తుంటే... మున్ముందు ప్రభుత్వానికి గడ్డుకాలం తప్పలా లేదు. ఆదాయానికి మించి అప్పులు తెస్తుండటంతో...
