For Money

Business News

ECONOMY

ప్రస్తుత చక్కెర సీజన్‌ అంటే 2022-23 సీజన్‌కు చెరకు గిట్లుబాటు ధర Fair and Remunerative Price (FRP)ను పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది...

క్రూడ్‌, డీజిల్, ఏటీఎఫ్‌లపై ఆయాచిత ఆదాయ పన్ను (Windfall Gains Tax)లను కేంద్ర సవరించింది. డీజిల్‌ ఎగుమతిపై ఇపుడు లీటర్‌కు రూ.11 ఎగుమతి సుంకం విధిస్తుండగా.. దీన్ని...

బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేస్తే ఎలాంటి జీఎస్టీ ఉండదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టంచేశారు. బ్యాంకులు కొనుగోలు చేసే చెక్‌బుక్‌లపైనే జీఎస్టీ ఉంటుందన్నారు. వినియోగదారుల...

రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అవసరమైన బొగ్గులో కచ్చితంగా పది శాతం బొగ్గును దిగుమతి చేసుకోవాలని షరతును కేంద్రం విధించిన విషయం తెలిసిందే. అనేక రాష్ట్రాలు ముఖ్యంగా విపక్షాలు...

యూపీఏ అధికారంలో ఉండగా స్పెక్ట్రమ్‌ను చాలా తక్కువ మొత్తానికి ఇచ్చేశారని... దీనివల్ల ఖజానాకు రూ.1.7 లక్షల కోట్ల నష్టం వచ్చిందని అప్పటి కాగ్‌ అధినేత వినోద్‌ రాయ్‌...

ఈ ఏడాది అక్టోబర్‌కల్లా దేశంలోని 13 ప్రధాన నగరాలకు 5 జీ సర్వీసులు అందనున్నాయి. 5జీ స్ప్రెక్టమ్‌ వేలం తరవాత కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వని...

గత 2021-22 ఆర్థిక సంవత్సరానికి 5.83 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ఐటీఆర్‌లు) దాఖలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21)కూడా వచ్చిన ఐటీఆర్‌ల సంఖ్య దాదాపు ఇంతే...

ఆర్ధిక మాంద్యం వస్తుందో లేదో కాని... ఐటీ, టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించడంలో బిజీగా ఉన్నాయి. అమెరికాలో జులై నాటికి ఏకంగా 32,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించినట్లు...

మనదేశంలో మాంద్యం వచ్చే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ధరల పెరుగుదలపై లోక్​సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మన...

జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయిలో పెరిగాయి. జులై నెలలో రూ.1.49 లక్షల కోట్లు వసూలయ్యాయి. గతేడాదితో పోల్చితే 28 శాతం వృద్ధి నమోదైంది. తాజా వసూళ్లలో సీజీఎస్టీ...