For Money

Business News

ECONOMY

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్షన్‌ ఇవాళ రాజీనామా చేస్తారని బీబీసీ పేర్కొంది. ఇప్పటి వరకు 54 మంది మంత్రులు రాజీనామా చేసినా... బోరిస్‌ ఇంకా రాజీనామా చేయలేదు....

వంటనూనెల ధరలను వారంలో లీటరుకు రూ.10 చొప్పున తగ్గించాలని కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒకే బ్రాండ్‌ ఆయిల్ దేశ వ్యాప్తంగా ఒకే ధర ఉండేలా కూడా...

ఇంధన ధరలు పెరగడంతో యూరో మార్కెట్ల కరెన్సీలు గత కొన్ని రోజులుగా భారీగా క్షీణించాయి. దీంతో డాలర్‌ 20 ఏళ్ళ గరిష్ఠానికి చేరింది. ఇవాళ డాలర్‌ ఇండెక్స్‌...

కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో కేబినెట్‌ ఇవాళ సమావేశం కానుంది. రైల్వే వద్ద ఉన్న భూముల మరింత...

విదేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుని... వాటిని రిఫైన్‌ చేసి మళ్ళీ విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌, డీజిల్‌, ఏటీఎఫ్‌లో కేంద్రం ఇటీవల ఎక్సైజ్‌ సుంకం విధించింది....

బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్‌ మంత్రులు షాకిచ్చారు. భారత మూలాలున్న ఆర్థిక మంత్రి రిషి సునక్‌తో పాటు పాక్‌...

మే నెలలో దేశంలో భారీగా ఉద్యోగాలు పోయాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉద్యోగాలు పోయినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి (CMIE) పేర్కొంది. దీంతో మే...

చాలా రోజుల తరవాత ఒకే రోజు క్రూడ్‌ ఆయిల్‌ 9 శాతంపైగా క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ ఒకే రోజు 1.5 శాతం పైగా పెరిగింది డాలర్‌....

ఇంటర్‌ బ్యాంక్‌ విదేశీ మారక ద్వ్య మార్కెట్‌ (ఫారెక్స్ మార్కెట్)లో డాలర్‌తో రూపాయి మ‌రో ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. నిన్నటితో పోలిస్తే డాలర్‌తో రూపాయి మరో...

దేశంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహించే టాప్‌ పెర్ఫార్మర్స్‌ రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ స్టార్టప్‌ స్టేట్‌ ర్యాంకులను విడుదల చేశారు....