ఇంటర్ బ్యాంక్ విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్)లో డాలర్తో రూపాయి మారకం విలువ ఇవాళ మరింతగా క్షీణిచింది. ఒకేరోజు 27 పైసుల తగ్గింది. ఇవాళ...
ECONOMY
ఇప్పటి వరకు బ్యాంక్ మోసాల్లో ఏబీజీ షిప్యార్డ్ కంపెనీ నంబర్ వన్ స్థానంలో ఉండేది. ఈ కంపెనీ బ్యాంకులకు టోపీ పెట్టిన మొత్తం రూ. 23,000 కోట్లు....
జీఎస్టీ హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల కమిటీ తన తాత్కాలిక నివేదిక సిద్ధం చేసింది. దీన్ని జీఎస్టీ కౌన్సిల్కు సమర్పించనుంది. ఈ నివేదికలోని ప్రధాన అంశాలను సీఎన్బీసీ టీవీ18...
ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, దానకర్ణుడు వారెన్ బఫెట్తో లంచ్ చేసే అవకాశాన్ని 19 మిలియన్ డాలర్లు అంటే రూ. 148.20 కోట్లు చెల్లించాడు ఓ వ్యక్తి....
దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచుతున్నా.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. గత వారం చివర్లలో...
జూలై ఒకటో తేదీ నుంచి 16 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధం విధించింది. నిషేధం విధించిన ప్లాస్టిక్లో ఇయర్ బడ్స్ నుంచి బెలూన్ల...
కేంద్ర ప్రభుత్వం గతంలో కంపెనీలు ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చిందని... ఇపుడు వాటిని అమ్మడానికి కేంద్ర ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్...
తాము అధికారంలోకి వస్తే విదేశాల్లో దాగి ఉన్న నల్లధనం మన దేశానికి తీసుకువస్తామని... ఒక్కొక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తామని ప్రధాని మోడీ ఎన్నికల...
వివాదాస్పద విద్యుత్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు విద్యుత్ పంపిణీపై చాలా రాష్ట్రాల్లో గుత్తాధిపత్యం ఉంది. అంటే లైసెన్సింగ్ విధానం ఉంది....
ఎగుమతుల వృద్ధికంటే దిగుమతులు అధికంగా పెరగడంతో మే నెలలో భారత్ వాణిజ్యలోటు 2,429 కోట్ల డాలర్లకు చేరింది. ఒకే నెలలో ఈ స్థాయి వాణిజ్యలోటు నమోదుకావడం ఇదే...
