అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ దాదాపు 28 ఏళ్ళ తరవాత ఒకేసారి 0.75 శాతం మేర వడ్డీ రేట్లను పెంచింది. రెండు రోజుల సుదీర్ఘ చర్చల...
ECONOMY
జీఎస్టీలో పన్నుల స్లాబుల హేతుబద్ధీకరణ అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ నెల 17న సమావేశం కానుంది. జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల చివరలో...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బోర్డులో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆనంద్...
దేశంలోని అనేక ప్రముఖ ఎయిర్పోర్టులను ప్రైవేట్ కంపెనీలకు అమ్మేశారు. నిధులు లేవని.. ప్రభుత్వం వ్యాపారం చేయదని కొత్తగా నిర్మించే ఎయిర్పోర్టులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు. కాని సొంత...
పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీ హబ్, టీ సెల్లు హైదరాబాద్లో...
మే నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 15.88 శాతానికి చేరింది. ఇది పదేళ్ళ గరిష్ఠం. 2012లో ఈ సిరీస్ ప్రారంభించిన తరవత నమోదైన టోకుధరల సూచీ ఈ...
మే నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం 7.04 శాతానికి తగ్గింది. ఆర్థిక వేత్తలు అంచనా ప్రకారం 7.1 శాతం ఉంటుదని భావించారు. ఏప్రిల్ నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం 7.79...
దేశ చరిత్రలో డాలర్కు రూపాయి విలువ తొలిసారి 78కన్నా దిగువకు పడిపోయింది. ఇది ఆల్టైమ్ కనిష్ఠ స్థాయి. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో డాలర్తో రూపాయి...
అత్యాధునిక అమొలెడ్ డిస్ప్లేల తయారీకి డిస్ప్లే ఫ్యాబ్ యూనిట్ను హైదరాబాద్లో నెలకొల్పాలని రాజేష్ ఎక్స్పోర్ట్ నిర్ణయించింది. ఈ కంపెనీ తన అనుబంధ సంస్థ ఎలెస్ట్ ఈ ప్లాంట్ను...
మద్య నిషేధం నినాదంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి... మద్య నిషేధానికి శాశ్వత సమాధి కట్టారు. తానే కాదు.. మున్ముందు ఎవరు అధికారంలోకి వచ్చినా... మద్యం కొనసాగించాల్సిన...
