ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్పై వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2021-22 సంవత్సరానికి పీఎఫ్ మొత్తంపై 8.1 శాతం వడ్డీ...
ECONOMY
పాలసీ అమ్మే ఏజెంట్లకు బీమా కంపెనీలు భారీ మొత్తంలో కమీషన్లు ఇవ్వడంపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం...
ఆ రోజు రానే వచ్చింది. ఇప్పటి వరకు ఒక్కో వారం ఒక సినిమా విడుదలైంది. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలు... పరస్పర పోటీ పడలేదు. అలాగే హిందీ...
ఆన్లైన్ సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సేవా రుసుము టికెట్ ధరపై 2 శాతానికి...
తమ కస్టమర్లపై రెస్టారెంట్లు సర్వీస్ చార్జి వసూలు చేయడం పూర్తి చట్ట విరుద్ధమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. రెస్టారెంట్లు వసూలు చేస్తున్న ఈ...
ఇంటి అవసరాలకు వాడే గ్యాస్ సిలెండర్లపై సబ్సిడీ ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020 జూన్ నుంచే గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ సిలెండర్లపై...
ఉదయం ఆరంభంలోనే 16443 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి.. తరవాత కోలుకుంది. గ్రీన్లోకి వచ్చాక... 16598 పాయింట్లను తాకింది. ఇపుడు 16568 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్...
ఆంధ్రప్రదేశ్లో మే నెల జీఎస్టీ వసూళ్లలో భారీ వృద్ధి నమోదైంది. మే నెలలో ఏపీలో జీఎస్టీ పన్నుల వసూళ్లు రూ.3,047 కోట్లు కాగా, గత ఏడాది ఇదే...
మే నెలలో జీఎస్టీ వసూళ్ళు రూ. 1.41 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే జీఎస్టీ వసూళ్ళు 16 శాతం తగ్గాయి....
రాష్ట్ర ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాల సంఖ్య బాగా పెరిగిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ రంగంలో గత ఏడాది...
