For Money

Business News

ECONOMY

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఇవాళ ఐఎస్‌బీలో జరిగే గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరు అవుతున్నారు. 2022 బ్యాచ్‌ విద్యార్థులతో...

స్టార్టప్‌లను మరింత ప్రోత్సహించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం రెండో దశ టీ హబ్‌ నిర్మాణాన్ని చేపట్టింది. ఇపుడు గచ్చిబౌలిలోని ట్రిబుల్‌ ఐటీలో టీ హబ్‌ ఉంది. అయితే...

థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త రేట్లను ఇవాళ నోటిఫై...

పక్కా ప్లాన్‌తో వెళ్ళిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ పలు అంతర్జాతీయ కంపెనీలను తెలంగాణకు రప్పించడంలో సక్సెస్‌ అయ్యారు. ఇది వరకే వారితో చర్చలు జరిపి.. ఫైనల్‌గా...

పెట్రోల్‌,డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం, PMGKY కింద లబ్దిదారులకు ఎల్‌పీజీ గ్యాస్‌పై రూ. 200 సబ్సిడీ ఇవ్వడం వల్ల ఖజానాపై రూ.1.2 లక్షల కోట్ల భారం పడుతుందని...

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రస్తుతం దావోస్‌ పర్యాలనలో బిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన ఆర్సెలార్‌ మిట్టల్‌ సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో భేటీ అయ్యారు. భేటీ...

పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణ కట్టడికి ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది. ద్రవ్యోల్బణం 17 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరే వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించని ప్రభుత్వం... వంటనూనెలు,...

రూ. 500 కోట్లతో హైదరాబాద్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆశీర్వాద్‌ పైప్స్‌ (అలియాక్సిస్‌ గ్రూపు) ప్రకటించింది. దావోస్‌లో ఐటీ మంత్రి కేటీఆర్‌తో కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు....

సోయా, సన్‌ఫ్లవర్‌ వంట నూనెల దిగుమతిపై అన్ని రకాల సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దిగుమతి చేసుకునే క్రూడ్‌ (శుద్ధి చేయని) సోయా,...