తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్ చేరుకున్నారు. యూరప్లోని వివిధ ప్రాంతాల్లో ఆయన 10 రోజుల పాటు పర్యటిస్తారు....
ECONOMY
కొత్తగా బ్యాంకులు నెలకొల్పుతామంటూ పెట్టుకున్న ఆరు దరఖాస్తులను భారత రిజర్వు బ్యాంకు తిరస్కరించింది. వీటిలో నాలుగు సాధారణ బ్యాంకులు నెలకొల్పేందుకు ఉద్దేశించినవి కాగా, రెండు స్మాల్ ఫైనాన్స్...
దేశ వ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ అధిక స్థాయిల్లో కొనసాగుతూ ఉండటం.. ఇతర ఆహార వస్తువులు, వంటనూనెల ధరలు భారీగా పెరుగుతుండటంతో టోకు ధరల సూచీ...
ద్రవ్యోల్బణం అదుపు కోసం అమెరికా ఫెడరల్ రిజర్వ్ జెట్ స్పీడ్తో వడ్డీ రేట్లను పెంచుతోంది. దీంతో దేశ వద్ధి రేటు తగ్గుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా మరోసారి...
శ్రీలంక కొత్త ప్రధాన మంత్రి రణిల్ విక్రమ్సింఘే.. దేశంలోని వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచారు. ఇవాళ ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ...కేవలం ఒక రోజుకు...
పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపును కేంద్రం ఆపివేయడంతో చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నందున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు పెట్రోల్పై...
ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో హైదరాబాద్ నగరం బెంగుళూరును దాటిపోయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్కు భారతీయ నగరాలు పోటీకానేకాదని, హాంకాంగ్,...
ఊహించినట్లే ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీలు అదానీ గ్రూప్ చేతికి చేరాయి. ఈ డీల్కు సంబంధించి అదానీ గ్రూప్ పత్రికా ప్రకటన జారీ చేసింది. గుజరాత్ అంబుజా...
ప్రతి ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంటుందో బడ్జెట్లో స్పష్టం చేస్తుంది. సాధారణంగా బడ్జెట్ వెలుపల తీసుకునే రుణాలు తక్కువగా ఉంటాయి. పైగా విద్యుత్,...
నిన్నటి దాకా ప్రపంచ దేశాల ఆకలి తీరుస్తున్నామని గొప్పలు చెప్పుకున్న మోడీ ప్రభుత్వం అపుడే తోక ముడిచింది. మనదేశం నుంచి గోధమలను వివిధ దేశాల్లో విక్రయించేందుకు 9...
