రైల్వే విభాగంలో అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నందున 72,000 వేల ఉద్యోగాలను రద్దు చేశారు. మరో 9,000 ఉద్యోగాలను కూడా రద్దు చేయనున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత...
ECONOMY
రష్యా నుంచి డిస్కౌంట్తో ఎంత ముడి చమురు కొనుగోలు చేశామో.. అధికారిక లెక్కలు లేవు. ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేదు. అయితే...
ఆర్థిక వేత్తల అంచనాలను మించి రీటైల్ ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. ఆర్బీఐ వేసిన అంచనాలకు రీటైల్ ద్రవ్యోల్బణం అందనంత ఎత్తుకు ఎదిగింది. ఏప్రిల్...
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడుతోంది. మన దేశంలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా డాలర్కు డిమాండ్ పెరుగుతోంది. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు 100 డాలర్లపైనే ఉండటంతో...
భారీ మొత్తంలో జరిగే లావాదేవీలపై కేంద్రం నిఘా వేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలు, అంతకు మించి నగదును డిపాజిట్ చేస్తే పాన్ తోపాటు ఆధార్...
దేశీయంగా గోధమల ధరలు పెరగడంతో వచ్చే జూన్ నుంచి గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే 140 కోట్ల డాలర్ల...
మార్కెట్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) డాటా ఏప్రిల్ నెలలో 0.3 శాతం పెరిగి 8.3 శాతానికి చేరింది. CPI సూచీ...
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏడవ పే కమిషన్ సిఫారసుల ప్రకారం జీతాలు, పెన్షన్లు అందుతున్నాయి. ఇలా కమిషన్ సిఫారసుల ద్వారా జీతాలు నిర్ణయించడం ఇదే...
కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3000 కోట్ల రుణాన్ని సమీకరించింది. రూ. 1000 కోట్లు 20 ఏళ్ళ గడవు ఉన్న బాండ్ల...
ది హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా)కు తొలిసారి మహిళ సారథ్యం వహించబోతున్నారు. ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెజ్ సెంటర్ హెడ్ మనీషా సాబు హైసియా కొత్త ప్రెసిడెంట్గా...
