For Money

Business News

ECONOMY

ఆర్బీఐ రెపో రేటును పెంచకముందే అనేక బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ను పెంచడం ద్వారా ఈఎంఐల భారాన్ని పెంచాయి. అనేక బ్యాంకులు నేరుగా రుణాలపై వడ్డీ రేటును పెంచాయి. వచ్చే...

ఆర్బీఐ షాక్‌ ఇచ్చింది. రెపో రేటును ఏకంగా  0.4 శాతం పెంచింది. ఈ రేటు వెంటనే అమల్లోకి వస్తుంది. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం దృష్టి పెట్టుకుని...

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఓ ప్రకటన చేస్తారని ఆర్బీఐ తెలిపింది. ఆకస్మికంగా వెల్లడించిన ఈ ప్రకటనలో ఏం ఉండబోతోందని అంశంపై...

ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినోలు, రేస్‌లపై 28 శాతం జీఎస్టీ విధించే అవకాశముంది. ఇపుడు కూడా ఆన్‌లైన్‌ గేమ్‌లు, రేసింగ్‌పై జీఎస్టీ ఉంది. అయితే గేమింగ్‌ ఇండస్ట్రీ నుంచి...

ఉక్రెయిన్‌పై రష్యా దాడి తరవాత క్రూడ్‌ మార్కెట్‌ ముఖచిత్రం మారిపోయింది. నాటో కూటమితో పాటు అమెరికా దేశాలు రష్యాపై అనేక రకాల ఆంక్షలను విధించాయి. ఒక్కసారి సారిగా...

స్వతంత్ర భార‌త‌దేశంలో చేనేత‌పై ప‌న్నువేసిన మొద‌టి ప్రధాని మోడీ అని మంత్రి కేటీఆర్ అన్నారు.క‌రోనా సంక్షోభంలోనూ టెక్స్‌టైల్‌రంగంపై మోదీ ప‌న్నుల భారం వేశార‌న్నారు. నేత‌న్నల సంక్షేమంపై బండి...

ఏప్రిల్‌ నెలలో వస్తు , సేవల పన్ను (GST) వసూళ్లు ఆల్‌ టైమ్‌ రికార్డు స్థాయికి చేరాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌లో రూ .1.68 లక్షల కోట్లు...

ఇపుడు దేశంలో ధర పెరగని వస్తువు లేదు. కొన్నయితే.. ప్రతినెలా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, కూరగయాలు, వంట నూనెలు, నిత్యావసర సరుకుల ధరలు...

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్ కొత్త చిక్కుల్లో పడ్డారు. ప్రజా ప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్‌ 9A కింద ఎమ్మెల్యేగా హేమంత్‌ సోరేన్‌పై అనర్హత వేటు...

దేశంలోని ఎనిమిది రంగాల వృద్ధి రేటు మార్చి నెలలో తగ్గింది. ఫిబ్రవరిలో ఈ ఎనిమిది రంగాలు 5.8 శాతం చొప్పున అభివృద్ధి చెందగా, మార్చిలో 4.3 శాతానికి...