For Money

Business News

ECONOMY

రైతుల నుంచి ప్రభుత్వం గోధుమల సేకరణ ప్రస్తుత మార్కెటింగ్‌ ఏడాదిలో 53 శాతం తగ్గింది. మార్కెటింగ్‌ సమయం ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు ఉంటున్నా.. వాస్తవానికి జూన్‌తో...

విదేశీ పెట్టుబడుల ఆకర్షించడం కోసం తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి దావోస్‌కు ఒక రోజు ముందుగానే చేరుకున్నారు. అక్కడ వివిధ...

జూన్‌ నెలలో సమావేశమయ్యా పరపతి కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. సీఎన్‌బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ...ఆర్బీఐ వడ్డీ...

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్నికేంద్రం తగ్గించిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు తాము విధిస్తున్న వ్యాట్‌ను తగ్గిస్తున్నాయి. కేరళ, ఒడిషా, పుదుచ్చేరితోపాటు పలు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. తాజాగా...

నిన్న ప్రకటించిన ఎక్సైజ్‌ పన్నులు రాయితీ కారణంగా కేంద్ర ద్రవ్యలోటు పెరగనుంది. ఈలోటు పూడ్చుకునేందుకు మార్కెట్‌ నుంచి మరిన్ని అప్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వ ప్రస్తుత...

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం... రాష్ట్రాలు కూడా వ్యాట్‌ తగ్గించాలని కోరడంపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ ఘాటుగా స్పందించారు. ధరలు పెంచినప్పుడు రాష్ట్ర...

కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తున్నాయి. పెట్రోల్‌ లీటర్​పై 8 రూపాయలు, డీజిల్​పై 6 రూపాయల ఎక్సైజ్​ సుంకం...

ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ కోసం ఉపయోగించే ముడిపదార్థాలు, ఇంటర్మిడియటరీస్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఈ వస్తువుల దిగుమతి అధికంగా ఉన్నందున వీటిపై సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర...

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్‌ కనెక్షన్‌ పొందినవారికి ఒక్కో సిలెండర్‌పై రూ. 200 చొప్పున సబ్సిడీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌...

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై లీటరుకు రూ.6 చొప్పున తగ్గిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌...