గత ఆర్థిక సంవత్సరంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం మే వరకు ఉన్న జీఎస్టీ బకాయిలను రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసింది. గతవారం జీఎస్టీ బకాయిలపై తమిళనాడు...
ECONOMY
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కర్నూలు జిల్లాలో ప్రారంభించిన గ్రీన్ కో ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ ప్రాజెక్టుపై కృష్ణా నదీ...
గత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22లో దేశీ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) 8.7 శాతంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో జీడీపీ...
వరుసగా నాలుగోసారి కూడా మనదేశంలో సాధారణ వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. లాంగ్ టర్మ్ యావరేజ్కు 103 శాతం మేర వర్షాలు కురుస్తాయని...
కరోనా తరవాత క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర 123 డాలర్లను దాటింది. ఇపుడు పరిస్థితి చూస్తుంటే మళ్ళీ ఆ రికార్డును ఆయిల్ బద్ధలు కొట్టేలా కన్పిస్తోంది. రష్యా...
ఇవాళ దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ డీలర్లు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వీరు ఇవాళ అంటే ఒక రోజు పాటు పెట్రోల్ , డీజిల్ కొనుగోలు...
విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు వేరియబుల్ చార్జీలను పెంచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కంపెనీలు అడిగిన మొత్తంతో పోలిస్తే చాలా తక్కువగా పెంచేందుకు అంగీకరించింది. యూనిట్కు...
షేర్ మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నా... డాలర్ కూడా పటిష్ఠంగా ఉంది. ప్రపంచంలోని అతి ప్రధాన ఏడు కరెన్సీలతో డాలర్ విలువను తెలిపే డాలర్ ఇండెక్స్ 102...
2015 తరవాత కోల్ ఇండియా తొలిసారి బొగ్గును దిగుమతి చేసుకోనుంది. దేశీయంగా డిమాండ్ పెరుగుతున్న స్థాయిలో కోల్ ఇండియా ఉత్పత్తి చేయలేక పోతోంది. కనీసం పదిశాతం బొగ్గుని...
ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను ఎవరికంటే వారికి ఇవ్వొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఓ పత్రికా...
