For Money

Business News

Blog

అధిక రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లకు మూడు షేర్లను ప్రతిపాదించారు స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు. ప్రముఖ అనలిస్ట్‌ కునాల్ బోత్రా విప్రో, జీఎన్‌ఎఫ్‌సీ షేర్లను సిఫారసు చేస్తున్నారు. ప్రస్తుత...

నిఫ్టి త్వరగా 16420ని దాటితేనే ఈ పుల్‌ బ్యాక్‌ ర్యాలీ ముందుకు సాగుతుందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. ఆలస్యం జరిగే కొద్దీ...

ఇవాళ కూడా మార్కెట్‌ స్థిరంగా ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ట్రేడైనా... ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌కు నిఫ్టికి 16000 మద్దతు...

రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ అత్యధికంగా 1.98 శాతం లాభపడగా, ఎస్‌ అండ్ పీ 500 సూచీ 1.86 శాతం లాభంతో ముగిసింది....

విదేశీ పెట్టుబడుల ఆకర్షించడం కోసం తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి దావోస్‌కు ఒక రోజు ముందుగానే చేరుకున్నారు. అక్కడ వివిధ...

విద్యుత్తు వాహనాల బ్యాటరీల ఉత్పత్తి కార్యకలాపాలపై వంద కోట్ల డాలర్ల (దాదాపు రూ .7,700 కోట్లు ) పెట్టుబడి పెట్టాలని అమర రాజా బ్యాటరీస్‌ వెల్లడించింది. వచ్చే...

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున గ్రీన్‌ ఎనర్జి ప్రాజెక్టులు చేపట్టాలని అదానీ గ్రూప్‌ నిర్ణయించింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు సందర్భంగా అదానీ గ్రూప్‌ అధినేత...

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు నుంచి తెలంగాణకు మరో తీపి కబురు అందింది. ఈ కామర్స్‌ రంగంలో శరవేగంగా వృద్ధి కనబరుస్తోన్న మీషో సంస్థ తెలంగాణలో పెట్టుబడులకు...

యూరో మార్కెట్‌ చాలా ఉత్సాహంగా ఉన్నాయి. స్వల్ప లాభాలతో మొదలైన మార్కెట్లు క్రమంగా బలపడ్డాయి. ప్రధాన మార్కెట్లు ఒకటిన్నర శాతం లాభపడగా, యూరో స్టాక్స్‌ 50 సూచీ...