For Money

Business News

Blog

గిఫ్ట్‌ నిఫ్టి మార్కెట్‌ ప్రారంభ సమయంలో 40 పాయింట్లు ఉండగా, నిఫ్టి ఓపెనింగ్‌లోనే 180 పాయింట్ల లాభంతో 23978 స్థాయిని తాకింది. సీఎల్‌ఎస్‌ఏ రేటింగ్‌ పెంచడంతో శ్రీరామ్‌...

ఇవాళ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కానున్నాయి. ఇస్లామాబాద్‌లో ఇరాన్‌, అమెరికా మధ్య రేపటి నుంచి చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిన్న...

ఆస్ట్రా జెనెకా కంపెనీ ఉత్తర బెంగళూరులో ఉన్న 34 ఎకరాలను అమ్మాలని భావిస్తోంది. దీని విలువ రూ. 3400 కోట్లు ఉండొచ్చని కంపెనీ అంచనా. కొనుగోలుకు ఆసక్తి...

ఆనంద్‌ రాఠీ వెల్త్‌ కంపెనీ బోర్డు ఇవాళ సమావేశం కానుంది. వాటాదారులకు బోనస్‌ జారీ అంశాన్ని ఈ సమావేశంలో పరిశీలించనున్నారు. మిగిలిన కార్పొరేట్‌ సమాచారం .... CYIENT...

అమెరికా, ఇరాన్‌ మధ్య కుదిరిందని భావిస్తున్న కాల్పుల విరమణ అపుడే ప్రమాదంలో పడింది. ఈ ఒప్పందంలో లెబనాన్‌ లేదని అమెరికా స్పష్టం చేసింది. మరోవైపు ఈ చర్చల్లో...

అమెరికా, ఇరాన్‌ దేశాల కాల్పుల విరమణతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. మన మార్కెట్లు కూడా దుమ్ము రేపాయి. చాన్నాళ్ళ డల్‌నెస్‌ తరవాత నిఫ్ఠి పరుగులు పెట్టటింది....

భారత రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీరేట్లను మార్చలేదు. తాజా క్రెడిట్‌ పాలసీ వివరాలను గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఇవాళ వెల్లడించారు. రెపో రేటును అయిదు పాయింట్‌ రెండు...

ఎల్‌ఐసీ కంపెనీ బోర్డు ఈ నెల 13వ తేదీన భేటీ కానుంది. వాటాదారులకు బోనస్‌ షేర్లు ఇచ్చే అంశాన్ని ఈ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇతర...

అమెరికా, ఇరాన్‌లు యుద్ధ విరమణ ప్రకటన చేయగానే ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు దూసుకెళుతున్నాయి. రెండు శాతంపైగా లాభంతో అమెరికా ఫ్యూచర్స్‌ ట్రేడవుతున్నాయి. నిన్న రాత్రి వాల్‌స్ట్రీట్‌ స్థిరంగా...

పలు కంపెనీలకు సంబంధించిన కీలక అప్‌డేట్స్‌ అందుతున్నాయి. ముఖ్యంగా అరబిందో ఫార్మా బైబ్యాక్‌తో పాటు కొత్త పరిశోధనకు సంబంధించిన అప్‌ డేట్‌ ఇచ్చింది. అలాగే పలు కంపెనీల...