రూ. 500 కోట్లతో హైదరాబాద్లో ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆశీర్వాద్ పైప్స్ (అలియాక్సిస్ గ్రూపు) ప్రకటించింది. దావోస్లో ఐటీ మంత్రి కేటీఆర్తో కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు....
Blog
సోయా, సన్ఫ్లవర్ వంట నూనెల దిగుమతిపై అన్ని రకాల సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దిగుమతి చేసుకునే క్రూడ్ (శుద్ధి చేయని) సోయా,...
రైతుల నుంచి ప్రభుత్వం గోధుమల సేకరణ ప్రస్తుత మార్కెటింగ్ ఏడాదిలో 53 శాతం తగ్గింది. మార్కెటింగ్ సమయం ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఉంటున్నా.. వాస్తవానికి జూన్తో...
వాల్స్ట్రీట్లో మళ్ళీ బేర్స్ స్వైర విహారం చేస్తున్నారు. ఈసారి ఐటీ, టెక్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. మెటా ప్లాట్ఫామ్స్ పది శాతం, టెస్లా 6...
ఈనెల 30వ తేదీన ఎల్ఐసీ బోర్డు సమావేశం కానుంది. మార్చి తో ముగిసిన త్రైమాసికంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఫలితాలను బోర్డు పరిశీలించనుంది. ఇదే...
ఇవాళ కూడా మార్కెట్ పై స్థాయిలో నిలబడలేకపోయింది. ఆరంభ లాభాలు కోల్పోయిన నిఫ్టి మిడ్ సెషన్లో కోలుకుంది. ఒక మోస్తరు లాభాల్లోకి వచ్చినా... యూరో మార్కెట్ల ప్రారంభం...
హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. ముడి పదార్థాల ధరలు పెరగడంతో పాటు వ్యయాలు పెరిగినందున ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. గడచిన పది రోజులుగా...
మరో పబ్లిక్ ఇష్యూ ఇన్వెస్టర్లను ఓపెనింగ్లో నిరాశపర్చినా.. నిమిషాల్లోనే లాభాల్లోకి వచ్చింది. ఆరంభంలో రూ. 467.50ని తాకినా వెంటనే కోలుకుని 5 శాతంపైగా లాభంతో 523.95ని తాకింది....
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్లో 16240ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 16205 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 5...
నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్లో ముగిసినా.. ఫ్యూచర్స్ రెడ్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లన్నీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. టెక్నికల్గా నిఫ్టి అన్ని సిగ్నల్స్...
