For Money

Business News

Blog

బృహన్‌ ముంబై ఎలక్ట్రిక్‌ సప్ల్‌య్‌ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌ (BEST) నుంచి 2100 ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరాకు ఉద్దేశించిన అతి భారీ అర్డర్‌ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌కు లభించింది....

షేర్ మార్కెట్‌ అంటే గిట్టనివారు.. చాలామంది తరుచుగా స్టాక్‌ మార్కెట్‌ను జూద గృహంగా చెబుతుంటారు. స్టాక్‌మార్కెట్‌ వర్గాలు ఎన్ని కారణాలు చెప్పినా..దివీస్‌ ల్యాబ్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో...

ఇవాళ స్టాక్‌ మార్కెట్‌లో దివీస్‌ ల్యాబ్‌ షేర్ల పతనం గురించి చర్చించని ఇన్వెస్టర్‌ లేడు. గత ఏడాదితో పోలిస్తే ఇతర ఫార్మా కంపెనీ ఇవ్వని విధంగా అద్భుత...

పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గడం వల్ల కొన్ని కంపెనీల షేర్లు పెరిగినా... స్టీల్‌ రంగంపై విధించిన ఆంక్షలతో .. ఆ రంగానికి చెందిన షేర్లలో భారీ అమ్మకాల...

జూన్‌ నెలలో సమావేశమయ్యా పరపతి కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశముందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. సీఎన్‌బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ...ఆర్బీఐ వడ్డీ...

స్టాక్‌ మార్కెట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. ఉదయం ఆకర్షణీయ లాభాల్లో ప్రారంభమైన నిఫ్టి వెంటనే నష్టాల్లోకి జారుకుని 16207ని తాకింది. కాని అక్కడి నుంచి కోలుకుని ఇవాళ్టి ప్రతిఘటన...

మార్చితో ముగిసిన త్రైమాసికంలో దివీస్‌ ల్యాబ్‌ అద్భుత ఫలితాలను ప్రకటించింది. మార్కెట్‌ అంచనాలకు మించి ఆదాయం, లాభాన్ని వెల్లడించింది. మార్చితో ముగిసిన చివరి మూడు నెలల్లో కంపెనీ...

మార్కెట్‌ పరుగులు తీస్తుంటే.. కొత్త కనిష్ఠ స్థాయివైపు ఎల్‌ఐసీ షేర్‌ పరుగులు తీస్తోంది.ఇవాళ ఉదయం నిఫ్టి 16350 ప్రాంతానికి చేరితే.. ఎల్‌ఐసీ షేర్‌ రూ.803.65ని తాకింది. ఈ...

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16300 స్థాయిని దాటింది. 16349 పాయింట్లను తాకిన తరవాత ఇపుడు 16329 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో...