For Money

Business News

Blog

దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (WEF) నిర్వహిస్తున్న సమావేశాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తొలి రోజు బిజీబిజీగా ఉన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌...

నిన్న ప్రకటించిన ఎక్సైజ్‌ పన్నులు రాయితీ కారణంగా కేంద్ర ద్రవ్యలోటు పెరగనుంది. ఈలోటు పూడ్చుకునేందుకు మార్కెట్‌ నుంచి మరిన్ని అప్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వ ప్రస్తుత...

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం... రాష్ట్రాలు కూడా వ్యాట్‌ తగ్గించాలని కోరడంపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ ఘాటుగా స్పందించారు. ధరలు పెంచినప్పుడు రాష్ట్ర...

కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తున్నాయి. పెట్రోల్‌ లీటర్​పై 8 రూపాయలు, డీజిల్​పై 6 రూపాయల ఎక్సైజ్​ సుంకం...

ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ కోసం ఉపయోగించే ముడిపదార్థాలు, ఇంటర్మిడియటరీస్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఈ వస్తువుల దిగుమతి అధికంగా ఉన్నందున వీటిపై సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర...

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్‌ కనెక్షన్‌ పొందినవారికి ఒక్కో సిలెండర్‌పై రూ. 200 చొప్పున సబ్సిడీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌...

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై లీటరుకు రూ.6 చొప్పున తగ్గిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌...

అమెరికా కరెన్సీ, ఈక్విటీ మార్కెట్ల తీరు చూస్తుంటే అమెరికా క్రమంగా మాంద్యంలోకి వెళుతోందా అన్న చర్చ ప్రారంభమైంది. కరోనా సమయంలో ప్రభుత్వం భారీగా కరెన్సీని ప్రింట్‌ చేయడం,...

క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్ల వ్యాపారాన్ని జర్మనీ రిటైల్‌ సంస్థ మెట్రో ఏజీ భారత్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించడానికి భాగస్వామి కోసం ప్రయత్నిస్తోంది. ఈ కామర్స్‌ దిగ్గజం...

మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికిగాను రూ.213.47 కోట్ల నికర లాభాన్ని కరూర్‌ వైశ్యా బ్యాంక్‌. ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ ప్రకటించిన రూ.104.37...